Browsing Tag

Tirumala Tirupati Devasthanams

Anna Lezhneva: తిరుమల శ్రీవారి సేవకు పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా

Anna Lezhneva : సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి అన్నాలెజినోవా మొక్కులు చెల్లించుకోనున్నారు.
Read more...

Bomb Threat: తిరుపతిలో బాంబు కలకలం ! కలెక్టరేట్‌ కు బెదిరింపు మెయిల్‌ !

Bomb Threat : తిరుపతి కలెక్టరేట్‌ లో బాంబు కలకలం రేగింది. తిరుపతి కలెక్టరేట్ లో బాంబ్ పెట్టామంటూ... గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ ఐడీ నుండి బెదిరింపు మెయిల్‌ వచ్చింది.
Read more...

TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం

TTD : తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ అంగీకరించింది. ఇందులో భాగంగా అధికారిక ప్రకటనను సోమవారం విడుదల చేసింది.
Read more...

TTD: తిరుమలలో క్యూలైన్లను పరిశీలించిన వన్ మెన్ కమిషన్‌

TTD : వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్‌ తిరుమలలోని క్యూలైన్ల నిర్వహణను పరిశీలించింది.
Read more...

Garimella Balakrishna Prasad: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ కన్నుమూత

Garimella Balakrishna Prasad : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ (76) కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Read more...

TTD Chairman: అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం – టీటీడీ ఛైర్మన్‌

TTD Chairman : దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉందని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడు స్పష్టం చేసారు.
Read more...

TTD : తిరుమలను నో ఫ్లయింగ్‌ జోన్‌ గా ప్రకటించండి – కేంద్రానికి టీటీడీ ఛైర్మన్‌ లేఖ

TTD : తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్‌ గా ప్రకటించాలని కోరుతూ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు.
Read more...

Vaikunta Ekadashi-TTD : తెరుచుకున్న ఏడుకొండలవారి వైకుంఠ ద్వారాలు

TTD : అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు..
Read more...

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకున్న భక్తులకు శుభవార్త

Tirumala : తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు.
Read more...

Arvind Kejriwal : కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఢిల్లీ మాజీ సీఎం

Arvind Kejriwal : ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు. కుటుంబ సమేతంగా నిన్న తిరుమల కు చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్ నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీహరి సేవలో పాల్గొన్నారు.
Read more...