Vasireddy Padma: మహిళా కమీషన్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా !
Vasireddy Padma: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు.
Read more...
Read more...