YS Viveka : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది. మల్యాలలో ఆమెపై ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. Read more...
YS Sunita Reddy : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి కలిశారు. తన తండ్రి హత్యకేసుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. Read more...