Breaking
- మహిళల సంక్షేమం, భద్రతకు సర్కార్ ప్రాధాన్యత
- ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యం
- నెలాఖరు లోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు
- ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ స్టార్ట్
- వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నాకు అత్యంత కీలకం
- తుది పోరుకు సన్నద్దం భారత్ సిద్దం
- మార్చి 26 నుండి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
- గద్దర్ అవార్డులను ప్రకటించిన సర్కార్
- హుజుర్ నగర్, కోదాడ రహదారులకు మహర్దశ
- హామీల అమలులో రేవంత్ సర్కార్ ఫెయిల్
Browsing Category
Breaking
సంజు శాంసన్ ఎంపికపై గౌతమ్ గంభీర్ మౌనం
కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ను టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగే కీలక మ్యాచ్ లో ఆడిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఇంకా మౌనం వహించడం పట్ల హెడ్ కోచ్ గౌతం గంభీర్ పై…
Read more...
Read more...
ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి హౌస్ అరెస్ట్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఎవరు ఏం చేశారంటూ కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే తేల్చుకుందాం రా అని ప్రశ్నించారు.…
Read more...
Read more...
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో మంత్రి కొల్లు రవీంద్ర
మోపిదేవిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శనివారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు . ఆలయానికి వచ్చిన కొల్లు రవీంద్రకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ…
Read more...
Read more...
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు
కాంగ్రెస్ అగ్ర నాయకుడు , లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం మరాఠా లోని బివాండి కోర్టుకు హాజరయ్యారు. ఆయనపై పరువు నష్టం చెల్లించాలని కోరుతూ కేసు దాఖలు చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. కేసులో భాగంగా కొత్త…
Read more...
Read more...
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిపై లుక్ అవుట్ నోటీస్
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ను బెదిరించిన కేసులో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిపై ఎల్ఓసీ జారీ అయ్యింది. బెదిరింపు ఆడియో క్లిప్ ను పంజాబ్ , హర్యానా పోలీసులకు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. బాలీవుడ్…
Read more...
Read more...
భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్
దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి భారత దేశంపై నోరు పారేసుకున్నారు. ఇండియా తమకు సుంకాలు చెల్లిస్తుందని, కానీ తాము వారికి ఎట్టి పరిస్థితుల్లో చెల్లించే ప్రసక్తి లేదన్నారు. శనివారం ట్రంప్…
Read more...
Read more...
23న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 05వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గం.లకు అంకురార్పణ నిర్వహించనున్నారు.…
Read more...
Read more...
డేటా ఆధారిత ప్రణాళికతో భక్తులకు మరింత సౌకర్యాలు
త్వరలో ప్రారంభం కానున్న వేసవి సెలవులకు రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని…
Read more...
Read more...
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో…
Read more...
Read more...
ఏఐలో అమెరికా, భారత భాగస్వామ్యం కీలకం
ఏఐ ప్రయోజనాలను అందరికీ అందుబాటులో ఉంచడంలో యుఎస్, భారత భాగస్వామ్యం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. రెండు దేశాల మధ్య అలంకారికంగా, అక్షరాలా కనెక్షన్ పాయింట్గా పని చేయడం పట్ల గూగుల్ గర్వంగా…
Read more...
Read more...