Breaking
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
- టి20 వరల్డ్ కప్ ఆ ఇద్దరికి అంకితం
- మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం
- భారత దేశానికి గర్వ కారణం సంజు శాంసన్
- అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్
- చరిత్రను తిరగ రాసిన టీం ఇండియా
- జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
- టీం ఇండియా టి20 వరల్డ్ కప్ విజేత
Browsing Category
Breaking
ఏం ఉద్దరించారని సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలి..?
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. మరాఠా వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్ 100వ సంవత్సరం సందర్బంగా నిర్వహించిన కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వీర సావర్కర్ కు కేంద్ర సర్కార్…
Read more...
Read more...
గత పాలకుల నిర్వాకం వల్ల ఏపీపై వడ్డీల భారం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత పాలకులు చేసిన అప్పుల కారణంగా 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నాం అని ఆవేదన చెందారు. ఏపీ క్రెడిట్ రేటింగ్ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాల రీషెడ్యూలు చేస్తున్నాం అన్నారు. 2019-24 మధ్య ఆర్ధిక…
Read more...
Read more...
ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ చేపట్టిన విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో…
Read more...
Read more...
ప్రభావిత ప్రాంతాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్
ఏపీలో చోటు చేసుకున్న బర్డ్ ఫ్లూ పై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన…
Read more...
Read more...
నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టాం : సీఎం
నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ కీలక మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా చంద్రబాబు ప్రసంగించారు. గడచిన 19 నెలల్లో అగాధం, అంధకారం…
Read more...
Read more...
అభివృద్దికి నమూనా ప్రజా పాలన : సీఎం
వైరా పట్టణం అభివృద్ది కోసం రూ. 200 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైరా పట్టణంలో భారీ ర్యాలీ మరియు కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి…
Read more...
Read more...
విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు
రోజు రోజుకు సూసైడ్ ల సంఖ్య పెరుగుతోంది శ్రీ చైతన్య కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య. తాజాగా కృష్ణా జిల్లా లోని పెనమలూరు పోరంకిలో చదువుకుంటున్న మొల్లి పవన్ కుమార్ సూసైడ్ చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తోటి…
Read more...
Read more...
సీఎంగా రేవంత్ రెడ్డి పనికిరాడు : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో అత్యంత చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక్కడు సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు…
Read more...
Read more...
జనరంజకంగా ప్రజా పాలన : రాజ నరసింహ
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడం జరిగిందన్నారు. 2 లక్షల జాబ్స్…
Read more...
Read more...
గ్రేట్ డీల్ కాదు ఇండియాకు బ్లాక్ డీల్
ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. ప్రధాని దేశ పరువును గంగలో కలిపాడని ఆరోపించారు. జాతీయ ఉపాధి హమీ పథక పరిరక్షణ యాత్ర రాయలసీమలో…
Read more...
Read more...