Breaking
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
- టి20 వరల్డ్ కప్ ఆ ఇద్దరికి అంకితం
- మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం
- భారత దేశానికి గర్వ కారణం సంజు శాంసన్
- అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్
- చరిత్రను తిరగ రాసిన టీం ఇండియా
- జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
- టీం ఇండియా టి20 వరల్డ్ కప్ విజేత
Browsing Category
Breaking
శ్రీవారి భక్తులకు సేవలు అందించడం అదృష్టం
శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు .తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం…
Read more...
Read more...
గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా అమరావతి
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మారబోతోందని అన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇకపై క్వాంటం వేగంతో అమరావతి…
Read more...
Read more...
తిరుమలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం
టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 6 గం.ల నుండి అర్థరాత్రి 12 గం.ల…
Read more...
Read more...
తెలంగాణ నుంచి కేసీఆర్ ను విడదీయలేరు
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని , ఆయన లేకుండా రాష్ట్రాన్ని ఊహించ లేమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఆనవాళ్లు చెరిపి వేయాలని చూస్తున్నాడని, కానీ ఆయన ఆటలు సాగవన్నారు. శనివారం కేటీఆర్ మీడియాతో…
Read more...
Read more...
కాసుల కోసమే ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు
దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న సిజేరియన్ల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్ సభ సాక్షిగా. ప్రైవేట్ ఆస్పత్రులు, కార్పొరేట్ హాస్పిటల్స్ కేవలం కాసులను కొల్లగొట్టడమే ప్రధానంగా పెద్ద…
Read more...
Read more...
అండర్ -19 వరల్డ్ కప్ విజేత భారత్
అండర్ -19 భారత జట్టు చరిత్ర సృష్టించింది. జింబాబ్వే లోని హరారే వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టును మట్టి కరిపించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది. దేశ ప్రధాన…
Read more...
Read more...
తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం
వివాదాస్పద హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కు ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు…
Read more...
Read more...
మచిలీపట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు
కేంద్రం తీపి కబురు చెప్పింది. ఏపీలోని మచిలీపట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఈ సందర్బంగా ఏపీ సీఎం నారా…
Read more...
Read more...
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుపతి లోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు 7వ తేదీ శనివారం అంకురార్పణ జరుగనుంది. ఆలయంలో 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ…
Read more...
Read more...
11న ఓటీటీలో రానున్న మెగాస్టార్ మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, లవ్లీ బ్యూటీ నయన తార, టీవీకే గణేష్ కలిసి నటించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు మూవీ గురించి కీలక అప్ డేట్ వచ్చింది. శుక్రవారం మూవీ మేకర్స్ కీలక…
Read more...
Read more...