Breaking
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
Browsing Category
Breaking
ప్రజావసర స్థలాల్లో 5 అంతస్తుల భవనాలు
హైడ్రా దూకుడు పెంచింది. ప్రజల కోసం ఏర్పాటు చేసిన స్థలాలలో ఆక్రమణలకు పాల్పడడమే కాకుండా బహుళ అంతస్తులు నిర్మించడంపై ఫోకస్ పెట్టింది హైడ్రా. ఫేక్ ఎల్ ఆర్ ఎస్లు సృష్టించారు కబ్జాదారులు. అలా సృష్టించిన ఎల్ ఆర్ ఎస్తో భవన…
Read more...
Read more...
స్పీకర్ నిర్వాకం జగదీశ్ రెడ్డి ఆగ్రహం
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. స్పీకర్ న్యాయ బద్ధంగా పని చేయడం లేదని ఆరోపించారు. పార్టీ…
Read more...
Read more...
కరీంనగర్ బల్దియాపై బీజేపీ జెండా ఎగుర వేయాలి
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ వల్లనే ఇవాళ మున్సిపాలిటీలు ప్రగతి పథంలో దూసుకు వెళుతున్నాయని అన్నారు కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా కరీంనగర్ జిల్లాలో ఆయన విస్తృతంగా…
Read more...
Read more...
రేవంత్ రెడ్డీ నువ్వు సీఎంవా స్ట్రీట్ రౌడీవా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. రోజు రోజుకు నోటికి అడ్డు అదుపు లేకుండా పోతోందని మండిపడ్డా. గల్లీ లీడర్ కంటే అధ్వాన్నంగా సీఎం తయరయ్యాడని మండిపడ్డారు. అసలు రేవంత్ రెడ్డీ నువ్వు సీఎంవా…
Read more...
Read more...
సంజూ శాంసన్ సహకారం మరిచి పోలేను
భారత క్రికెట్ పేసర్ సందీప్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ప్రశంసలు కురిపించాడు. అందరూ తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కానీ…
Read more...
Read more...
ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్ ప్రీణత్ రావు సీఐగా డిమోట్
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబి) మాజీ అధికారి దుగ్యాల ప్రణీత్ రావును డీమోట్ చేస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అతనికి ఇచ్చిన వేగవంతమైన పదోన్నతిని రద్దు చేసి, కింది…
Read more...
Read more...
ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వెంటనే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్,…
Read more...
Read more...
అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ
ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు, 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారని…
Read more...
Read more...
దేవుడి పేరుతో కూటమి సర్కార్ రాజకీయం
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత మా ప్రభుత్వంపై వేసిన నిందను సమర్థించు కునేందుకు, ఒక తప్పును ఒప్పు అని చెప్పేందుకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైందని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ…
Read more...
Read more...
కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆమె ఎండగట్టారు. ప్రజలు అన్నీ గనమిస్తున్నారని హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ…
Read more...
Read more...