Breaking
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
Browsing Category
Breaking
సంజూ శాంసన్ కెరీర్ ఇక ముగిసినట్టేనా
కేరళ క్రికెట్ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ కు అసలు ఏమైందని ఆవేదన చెందుతున్నారు లక్షలాది తన అభిమానులు. ఇండియన్ క్రికెట్ లో అత్యధిక జనాదరణ పొందిన క్రికెటర్లలో తను కూడా ఒకడు. ఒ వైపు అభిషేక్ శర్మ, ఇంకో వైపు ఇషాన్ కిషన్,…
Read more...
Read more...
ఆక్రమదారుణల నుంచి పార్కులను కాపాడండి
ఆక్రమణదారుల నుండి ప్రభుత్వ పార్కులను కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగిపేటను సర్కిల్ ఆల్మాస్గూడ 57వ డివిజన్ శ్రీ హిల్స్ కాలనీ ఫేజ్ 2లో 1983లో 460 ప్లాట్లతో లే ఔట్ వేశారు. ఇందులో 2260…
Read more...
Read more...
శ్రీవారి వైద్య సేవకులకు సౌకర్యాలపై చర్యలు
టిటిడిలో త్వరలో ప్రారంభించనున్న శ్రీవారి వైద్య సేవకులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై చర్యలు చేపట్టినట్లు టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ వెల్లడించారు. ఎస్వీ ఆయుర్వేద వైద్యశాల, స్విమ్స్, ఎస్వీ వేదిక్ యూనివర్శిటీలోని అవసరమైన భవనాల…
Read more...
Read more...
వైసీపీ నేతలు అభివృద్ది నిరోధకులు
చుక్క పాలు వినియోగించకుండానే, ఆవులు లేకుండానే 60 లక్షల కేజీల కల్తీ నెయ్యిని వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో వినియోగించారని సంచలన ఆరోపణలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఇదే విషయాన్ని సిట్ తన నివేదికలో వెల్లడించిందని అన్నారు.…
Read more...
Read more...
శ్రీశైలంలో భద్రతా చర్యలు చేపట్టాలి : వంగలపూడి అనిత
శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. శ్రీశైలంలో మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి సమీక్ష…
Read more...
Read more...
తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించు కోలేరు
సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై భగ్గుమన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారంటూ ఎద్దేవా…
Read more...
Read more...
టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలి
రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు దాడులకు దిగవద్దని , కాస్త సంయమనం పాటించాలని సూచించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు , సీఎం…
Read more...
Read more...
రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్లా మారింది
ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించేలా జగన్ సైకో ముఠా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి వైసీపీ, జగన్ వైరస్లా…
Read more...
Read more...
అందరి కళ్లు నేషనల్ క్రష్ మందన్నా పైనే
అందరి కళ్లు ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలపై ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి గతంలో విజయవంతమైన పరుశురామ్ తీసిన గీత గోవిందం మూవీలో నటించారు. ఈ ఇద్దరి పెయిర్ కు మంచి మార్కులు పడ్డాయి. మరోసారి ఈ ఇద్దరూ కలిసి రణబలి…
Read more...
Read more...
పాకిస్తాన్ బహిష్కరణపై ఐసీసీకి పూర్తి మద్దతు
బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశంతో తాము ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆడేది లేదంటూ పాకిస్తాన్ ప్రకటించడంపై స్పందించారు. దీంతో ఐసీసీ వేటు వేసేందుకు సిద్దమైంది. సంచలన…
Read more...
Read more...