Breaking
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
Browsing Category
Breaking
పాకిస్తాన్ బహిష్కరణపై ఐసీసీకి పూర్తి మద్దతు
బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశంతో తాము ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆడేది లేదంటూ పాకిస్తాన్ ప్రకటించడంపై స్పందించారు. దీంతో ఐసీసీ వేటు వేసేందుకు సిద్దమైంది. సంచలన…
Read more...
Read more...
చేతకాని సీఎం తెలంగాణ రాష్ట్రానికి శాపం
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నిసార్లు ఢిల్లీకి…
Read more...
Read more...
టీటీడీ ఈవోగా శ్రీకాకుళం బిడ్డ ముద్దాడ రవిచంద్ర
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఎసీ) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ ను బదిలీ…
Read more...
Read more...
ఫస్ట్ పోస్ట్ నుంచి వైదొలిగిన పాల్కీ శర్మ
ఇండియాకు చెందిన అత్యంత జనాదరణ పొందిన జర్నలిస్టు పాల్కీ శర్మ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు . తాను ఫస్ట్ పోస్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన…
Read more...
Read more...
స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్ పాలనకు నిదర్శనం
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్ రెడ్డిని ఏకి పారేశారు. కుట్ర పూరితంగా వ్యవహరించి ఆనాడు అక్రమంగా బనాయించిన ఏపి స్కిల్ స్కాం కేసు పూర్తిగా వీగి పోయిందన్నారు. స్కిల్ కేసులో సీఎం…
Read more...
Read more...
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తీరని అన్యాయం
గత బడ్జెట్ లో పట్టించు కోని పోలవరం ప్రాజెక్ట్ కి మళ్ళీ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు షర్మిలా రెడ్డి. ఎత్తు 45.72 మీటర్లకు పెంచాలని కోరినా బడ్జెట్ లో మళ్ళీ పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. కేవలం 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చి ఇక…
Read more...
Read more...
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం తను నివాసం ఉంటున్న నందినగర్ కు భారీ భద్రత మధ్య చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి…
Read more...
Read more...
సంజూ శాంసన్ క్లాస్ శాశ్వతం : శశి థరూర్
తమ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పూర్ పర్ ఫార్మెన్స్ పై స్పందించారు తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఆదివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సీరీస్…
Read more...
Read more...
సంజూ శాంసన్ స్వయంకృతాపరాధం
అద్భుతమైన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు కేరళకు చెందిన సంజూ శాంసన్. దేశీవాళి క్రికెట్ లో పరుగుల వరద పారించాడు. కానీ అసలైన మ్యాచ్ లలో ఆడకుండానే చేతులెత్తేశాడు. లేక లేక అద్భుతమైన అవకాశం వచ్చింది. తను భారత దేశం తరపున…
Read more...
Read more...
అన్ని వర్గాలకు మేలు చేకూర్చిన బడ్జెట్
ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-2027 ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్…
Read more...
Read more...