Breaking
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
Browsing Category
International
International NEWS
Shooting Michigan University : మిచిగాన్ క్యాంపస్ లో కాల్పులు
అమెరికాలో కాల్పుల మోత కొనసాగుతునే ఉంది. బైడెన్ సర్కార్ కొలువు తీరాక కంట్రోల్ తప్పింది. తాజాగా మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్ లోపల కాల్పులు చోటు చేసుకున్నాయి. ఒకరు చని పోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని యుఎస్ కు చెందిన డెట్రాయిట్…
Read more...
Read more...
Ajit Doval : భారత్ ఆఫ్గాన్ ప్రజలను వదులుకోదు – దోవల్
భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్గనిస్తాన్ దేశంతో తమకు కొన్ని తరాల నుండి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఆ దేశ ప్రజలను ఎప్పటికీ వదులు కోబోమంటూ స్పష్టం చేశారు. ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్…
Read more...
Read more...
Zelensky UK Tour : ఉక్రెయిన్ చీఫ్ యూకే టూర్
రష్యాతో యుద్దం కొనసాగుతూనే ఉంది. కానీ ఉక్రెయిన్ ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే మిస్సైళ్లు, బాంబులతో మోత మోగిస్తోంది రష్యా. మరో వైపు అమెరికా, యుకె, యూరోపియన్ దేశాలు పెద్ద ఎత్తున ఆర్థిక, ఆయుధ సాయం చేస్తున్నాయి ఉక్రెయిన్ చీఫ్ జెలెన్…
Read more...
Read more...
S Jai Shankar : అర్జెంటీనా మంత్రితో జై శంకర్ భేటీ
భారత దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. సోమవారం అర్జెంటీనా మంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అణు శక్తి, అంతరిక్షం, డిజిటల్ , రక్షణ , బయో టెక్నాలజీలో ద్వైపాక్షిక సహకారంపై…
Read more...
Read more...
Earthquake Turkey : ప్రకృతి ప్రకోపం టర్కీలో భూకంపం
ప్రకృతి ప్రకోపానికి టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఇప్పటి వరకు 90 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతతో భూమి కంపించింది. భారీ కుదుపుతో భూమి కంపానికి గురైంది. టర్కీ లోని సిరియా, టర్కీలో…
Read more...
Read more...
Parvez Musharraf : పాక్ మాజీ చీఫ్ ముషారఫ్ కన్నుమూత
పాకిస్తాన్ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆదివారం కన్ను మూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. దుబాయ్ లోని అమెరికన్ హాస్పిటల్ లో ఆయన గత కొంత కాలం నుంచి చికిత్స పొందుతున్నారు. జనరల్ గా పని చేశారు. ముషారఫ్ ఆగస్టు 11, 193లో…
Read more...
Read more...
Ajit Doval Rishi Sunak : రిషి సునక్ అజిత్ దోవల్ కీలక భేటీ
భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విదేశీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన యుఎస్ లో గత కొన్ని రోజులుగా సమావేశమయ్యారు. అంతర్జాతీయ పరంగా ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, ప్రధానంగా భద్రత, ఉగ్రవాదంపై చర్చించారు.…
Read more...
Read more...
Hello Hong Kong : టూరిస్టుల కోసం భలే ఛాన్స్
హాంకాంగ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 5 లక్షల మంది టూరిస్టులకు ఉచితంగా తమ దేశంలో పర్యటించేందుకు వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇందు కోసం హలో హాంగ్ కాంగ్…
Read more...
Read more...
Britain Demonstration : యుకె సర్కార్ పై ఉద్యోగులు కన్నెర్ర
యుకె ప్రధానిగా కొత్తగా కొలువు తీరిన రిషి సునక్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచాలంటూ గత కొంత కాలం నుంచీ కోరుతున్నారు. ఇందుకు సంబంధించి వేతనాల…
Read more...
Read more...
Ajit Doval Blinken : అజిత్ దోవల్ తో ఆంటోనీ బ్లింకెన్ భేటీ
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో భేటీ అయ్యారు. భారత అమెరికా సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. యుఎస్ పర్యటనలో ఉన్న దోవల్ ప్రధానంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను…
Read more...
Read more...