CM Revanth Reddy : ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం రేవంత్

అంతకుముందు హోంమంత్రి అమిత్‌షాతో సీఎం భేటీ అయ్యారు...

CM Revanth Reddy : ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రంలోని పలు సమస్యలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వాయిదాల హామీ తదితర అంశాలపై మోదీతో చర్చించారు.

CM Revanth Reddy Meet

అంతకుముందు హోంమంత్రి అమిత్‌షాతో సీఎం భేటీ అయ్యారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ ఎంపికపై ఇప్పటికే రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంతో చర్చించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, అమిత్‌షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ప్రధాని మోదీని కలిశారు.

Also Read : PM Modi : టీ20 వరల్డ్ కప్ అనంతరం మొదటిసారి ప్రధాని మోదీని కలిసిన టీమిండియా

Leave A Reply

Your Email Id will not be published!