Shashi Tharoor : శ‌శి థ‌రూర్ కేర‌ళ‌ టూర్ లో క‌ల‌కలం

కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు

Shashi Tharoor : కాంగ్రెస్ నేత , తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ కేర‌ళ‌లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న క‌ల‌క‌లం రేపింది. పార్టీలో ఆయ‌న టూర్ పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఒక ర‌కంగా శ‌శిథ‌రూర్(Shashi Tharoor) హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌, వ‌క్త‌, అన‌లిస్ట్, పొలిటిక‌ల్ లీడ‌ర్ , మోస్ట్ పాపుల‌ర్ గా ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా త‌న టూర్ లో భాగంగా మ‌ల‌బార్ లో ప‌ర్య‌టించారు. తాజాగా కేర‌ళ ప్ర‌తిప‌క్ష నేత పీడీ సతీశ‌న్ మాట్లాడారు. కాంగ్రెస్ లో ప్ర‌తి ఒక్క‌రికీ త‌గినంత స్థ‌లం ఉంద‌న్నారు. అయితే రాష్ట్ర యూనిట్ లో ఫ్యాక్ష‌నిజాన్ని పున‌రుద్ద‌రించే ఎలాంటి చ‌ర్య‌ను అది స‌హించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు స‌తీశ‌న్.

ఇది ఇలా ఉండ‌గా శ‌శి థ‌రూర్ స్పందించారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే త‌న ప్ర‌య‌త్న‌మ‌ని పున‌రుద్ఘాటించారు. త‌న మ‌ల‌బార్ ప‌ర్య‌ట‌న గురించి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో శ‌శి థ‌రూర్(Shashi Tharoor) ఉత్త‌ర కేర‌ళ‌లో గ‌ణ‌నీయ‌మైన ఆద‌ర‌ణ‌ను క‌లిగి ఉన్నారు.

పార్టీలో ప్ర‌తి ఒక్క‌రికి స‌రైన స్థ‌లం త‌ప్ప‌క ఉండి తీరుతుంద‌న్నారు. కాగా ఫ్యాక్ష‌నిజాన్ని ఏ చ‌ర్య‌ను స‌హించ బోమంటూ హెచ్చ‌రించారు. దీనిని లైట్ గా తీసుకున్నారు శ‌శి థ‌రూర్. ఇదిలా ఉండ‌గా తాను ఫ్యాక్ష‌నిజాన్ని ప్రోత్సహించ‌డం లేద‌ని, పార్టీని బ‌లోపేతం చేయ‌డమే త‌న ప్ర‌య‌త్న‌మ‌న్నారు.

త‌న మ‌ల‌బార్ టూర్ గురించి ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని మ‌రోసారి పేర్కొన్నారు ఎంపీ శ‌శి థ‌రూర్.

Also Read : రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ సంద‌ర్శ‌న‌కు రెడీ

Leave A Reply

Your Email Id will not be published!