Browsing Tag

telangana government

Telangana Government: వడదెబ్బ బాధితుల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Telangana Government : హీట్‌వేవ్, సన్ స్ట్రోక్‌ ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్‌ గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read more...

Bhu Bharati: తెలంగాణాలో అమల్లోకి వచ్చిన భూ భారతి పోర్టల్‌ సేవలు

Bhu Bharati : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్‌ లో పది మాడ్యూల్స్ ఉన్నాయి.
Read more...

Telangana Government: తెలంగాణలో మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ ! జీవో విడుదల !

Telangana Government : ఎస్సీ వర్గీకరణలో భాగంగా రాష్ట్రంలోని 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Read more...

TGPSC: బీఆర్‌ఎస్ నేత రాకేష్‌ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు

TGPSC : గ్రూప్‌ 1 ఫలితాలకు సంబంధించి అసత్య ఆరోపణలపై బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్‌ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది.
Read more...

Weather Update: ‘క్యుములోనింబస్‌’ ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన

Weather Update : క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read more...

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు

Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్‌ రద్దు చేసారు.
Read more...

TGSRTC: మే 6 అర్ధరాత్రి నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె

TGSRTC : తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మ్రోగించడానికి సిద్ధపడుతున్నారు. మే 6 అర్ధరాత్రి నుండి సమ్మె చేయాలని జేఏసీ నిర్ణయించింది.
Read more...

CM Revanth Reddy: సామాన్యుడి ఇంట్లో సన్నబియ్యం భోజనం చేసిన సీఎం రేవంత్

CM Revanth Reddy : బూర్గంపాడు మండలం సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అక్కడ భూరం శ్రీనివాసరావు అనే లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు.
Read more...

Minister Uttam Kumar Reddy: బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఎదుట స్వయంగా హాజరవుతా – మంత్రి ఉత్తమ్‌

Uttam Kumar Reddy : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడంపై మరికొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తం అయింది.
Read more...