Breaking
- చరిత్రను తిరగ రాసిన టీం ఇండియా
- జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
- టీం ఇండియా టి20 వరల్డ్ కప్ విజేత
- చెలరేగిన బ్యాటర్లు ఇండియా భారీ స్కోర్
- అద్భుతంగా బమృకున్ – ఉద్ – దౌలా చెరువు
- ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం మహిళలు : సీఎం
- వైసీపీ దుష్ప్రచారంపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
- మహిళలు లేకుంటే ప్రపంచమే లేదు : ఎస్. సవిత
- వైసీపీ పాలన వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి : పవన్ కళ్యాణ్
- మహిళల సంక్షేమం, భద్రతకు సర్కార్ ప్రాధాన్యత
Browsing Category
Breaking
15 బిలియన్లల పెట్టుబడితో గూగుల్ ఏఐ హబ్ రికార్డ్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ హబ్ చరిత్ర సృష్టించిందన్నారు. ఏకంగా 15 బిలియన్లను పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా…
Read more...
Read more...
పెట్టుబడి ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన…
Read more...
Read more...
ఖర్గే సారథ్యంలో సీఎం, మంత్రుల భేటీ
పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు సారథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్…
Read more...
Read more...
33 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎస్ ఆదేశాల మేరకు గురువారం రూ. 5.80 కోట్లు మంజూరు…
Read more...
Read more...
ఛత్రపతి శివాజీ మహారాజ్ బాటలో అజిత్ పవార్ నడిచారు
తన భర్త, దివంగత మరాఠా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ బాటలో నడిచారని అన్నారు భార్య, ఉప ముఖ్యమం్తరి సునేత్ర పవార్. గురువారం ఛత్రపతి జయంతి సందర్బంగా శివనేరి కోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె…
Read more...
Read more...
ఎంకే స్టాలిన్ కేసును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడు సీఎం , డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తనపై అన్నాడీఎంకే దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పును భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం రిజర్వ్ చేసింది. ఇదిలా ఉండగా 2011లో ఎంకే…
Read more...
Read more...
అమెరికా బెదిరింపులకు భయపడం : ఇరాన్
మరో యుద్దానికి తెర తీయనున్నాడా అమెరికా బాస్ ట్రంప్. ఆయన గత కొంత కాలంగా పలు దేశాలపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ మధ్యన ఇండియాను బెదిరించారు. రష్యాతో సంబంధం తెంచు కోవాలని ఒత్తిడి చేశాడు. ఆపై సుంకాలు…
Read more...
Read more...
సంజూ శాంసన్ ఆడడంపై గంభీర్ నో క్లారిటీ
ప్రస్తుతం భారత జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో వరుసగా విజయాలు సాధించినా ఆ జట్టును, మేనేజ్ మెంట్ ను ప్రధాన సమస్య వెంటాడుతూనే ఉంది. పనిగట్టుకుని స్టార్ ప్లేయర్లు శాంసన్, అభిషేక్ శర్మలను ప్రమోట్ చేశారు ఓపెనర్లుగా. కానీ…
Read more...
Read more...
డ్రగ్స్, గంజాయిపై కంట్రోల్ తప్పిన సర్కార్
ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ , గంజాయి లభ్యమవుతోందని, యువత వాటి బారిన పడి జీవితాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని కంట్రోల్ చేయడంలో…
Read more...
Read more...
ఇండియాకు ఎప్పుడు వస్తానో చెప్పలేను
మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు ఇండియాకు వస్తానో తెలియదని అన్నారు. తనకు రావాలంటే ఇక్కడ పాస్ పోర్టు రావాల్సి ఉంటుందన్నారు. కానీ అది దొరకడం లేదన్నారు.…
Read more...
Read more...