Breaking
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
Browsing Category
Breaking
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా
స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఇవాళ కన్నుమూశారు. ఆమె మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ. కోటి ఎక్స్…
Read more...
Read more...
ఏపీ స్కిల్ స్కాంలో చంద్రబాబుకు క్లీన్ చిట్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీ నైపుణ్యాభివృద్దికి సంబంధించిన స్కాంలో ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ మేరకు తాజాగా అందిన సమాచారం మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్…
Read more...
Read more...
బడ్జెట్ దేశ ఆర్థిక క్రమశిక్షణకు ప్రతీక : నిర్మలా
పార్లమెంట్ లో ఆదివారం దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కీలక రంగాలకు వెసులుబాటు ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలులోకి రానుందని ప్రకటించారు. ప్రాధాన్యతా రంగాలకు ప్రయారిటీ…
Read more...
Read more...
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఈవోగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేసింది. ఉన్నట్టుండి ఆయనను బదిలీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి…
Read more...
Read more...
తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా బట్ట బయలైందని , దీని నుంచి తప్పించు కోవడానికి అంబటి రాంబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని కాకినాడ రూరల్…
Read more...
Read more...
అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలి
రాజకీయ విమర్శల పేరుతో హద్దులు దాటితే, అంబటి రాంబాబుకు చట్టపరమైన గట్టి సమాధానం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ.అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ…
Read more...
Read more...
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు కేసీఆర్ సిద్దం
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతోంది. నిన్నటి దాకా ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావుతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు , మాజీ ఎంపీ సంతోష్ రావులను విచారించింది ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) .…
Read more...
Read more...
జగన్ రెడ్డివన్నీ పచ్చి అబద్దాలే : పయ్యావుల కేశవ్
టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలప లేదన్న వైఎస్సార్సీపీ వాదనలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం…
Read more...
Read more...
జగన్ హయాంలో మొత్తం కల్తీనే : ఎస్. సవిత
జగన్ హయాంలో అన్ని కల్తీలే జరిగాయని, చివరికి తిరుపతి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. ఆయన్ను ప్రజలెప్పుడూ నమ్మరని, వైసీపీకి ఎప్పుడో పాడి కట్టేసి శవయాత్ర…
Read more...
Read more...
సైకిల్ ఎక్కిన నారా చంద్రబాబు నాయుడు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలనంగా మారారు. తన వయసు 75 ఏళ్లు. కానీ ఆయన ఇప్పటికీ చలాకీగా ఉంటారు. నిత్యం పనిలో నిమగ్నమై ఉంటారు. అంతే కాదు ముఖ్యమంత్రిగా పాలనా పరంగా నిత్యం చైతన్యవంతంగా ఉంటూనే కీలక నిర్ణయాలు తీసుకుంటారు.…
Read more...
Read more...