Breaking
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
Browsing Category
Literature
LITERATURE
Kamal Haasan : కులమే నాకు రాజకీయ ప్రత్యర్థి – కమల్
ప్రముఖ నటుడు లోక నాయకుడిగా వినుతికెక్కిన కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కులంపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా మంది ఎన్నో సార్లు నన్ను అడుగుతూ వస్తున్నారు. మీరు రాజకీయాల్లోకి వచ్చారు. సినిమా…
Read more...
Read more...
ABK Prasad Award : ఏబీకేకు రామ్మోహన్ రాయ్ అవార్డు
తెలుగు పాత్రికేయ రంగంలో ప్రముఖుడిగా , అద్భుతమైన సంపాదకుడిగా పేరొందిన డాక్టర్ ఏబీకే ప్రసాద్ కు అరుదైన గౌరవం లభించింది. దేశంలోనే అత్యున్నతమైన పురస్కారంగా భావించే రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఏబీకే అంటేనే ఓ బ్రాండ్.…
Read more...
Read more...
Doris Kareva : భారతీయ సంస్కృతి మాయా ప్రపంచం
ప్రముఖ కవయిత్రి ఈస్టోనియాకు చెంందిన డోరిస్ కరేవా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె భారతీయ సంస్కృతి గురించి గొప్పగా చెబుతూనే కీలకమైన కామెంట్స్ చేశారు. భారతీయ సంస్కృతి అనేది ఒక మాయా ప్రపంచమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎస్టోనియన్…
Read more...
Read more...
S Jai Shankar : మోడీకి ప్రత్యామ్నాయం ఎవరూ లేరు
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి ప్రత్యామ్నాయం ఎవరూ లేరని స్పష్టం చేశారు. అయితే విచిత్రం ఏమిటంటే మోడీ…
Read more...
Read more...
Perumal Murugan Rahul Yatra : పెరుమాళ్ కు రాహుల్ థ్యాంక్స్
అఖండ భారత దేశం కోసం తనతో పాటు నడిచినందుకు ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్ కు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రలో నటి ఊర్మిళాతో పాటు పెరుమాళ్ మురుగన్ కూడా పాల్గొన్నారు. ఈ…
Read more...
Read more...
Ravish Kumar : నా కలానికి పొగరు ఎక్కువ – రవీష్ కుమార్
ఈ దేశంలో భయం అన్నది ఎక్కువగా నెలకొందని , దీనికి ప్రధాన కారణం అన్యాయం రాజ్యాధికారంలో కొనసాగుతోందని సంచలన కామెంట్స్ చేశారు ప్రముఖ జర్నలిస్ట్ రవీష్ కుమార్. రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లో రవీష్…
Read more...
Read more...
Shashi Tharoor : పార్లమెంట్ ను రబ్బర్ స్టాంప్ గా మార్చేశారు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు , ఎంపీ శశి థరూర్ సంచలన కామెంట్స్ చేశారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. ఇదే సమయంలో ప్రజా దేవాలయంగా భావించే…
Read more...
Read more...
Khalid Jawed : పాత్రికేయ రచన సాహిత్యానికి ముప్పు
ప్రముఖ నవలా రచయిత ఖలీద్ జావెద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏది సీరియస్ సాహిత్యమో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. ప్రత్యేకించి జర్నలిస్టిక్ (పాత్రికేయ) రచనలు తీవ్రమైన సాహిత్యానికి పెను ముప్పుగా మారాయని ఆవేదన వ్యక్తం…
Read more...
Read more...
The Real Yogi : పవన్ కళ్యాణ్ అంతర్ముఖుడు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరో పవన్ కళ్యాణ్. ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏడాదికి తక్కువ సినిమాలే చేసినా భారీ రెమ్యూనరేషన్ అందుకునే అరుదైన నటుడు. సమాజంలో సమూలమైన మార్పులు తీసుకు రావాలన్నది ఆయన కల.…
Read more...
Read more...
Hyderabad Book Fair : 22 నుంచి పుస్తక మహోత్సవం
టెక్నాలజీ పెరిగినా పుస్తకాలపై ఆసక్తి జనాలకు తగ్గడం లేదు. పుస్తకాలు జీవితాన్ని ఇస్తాయి. అంతకంటే కష్టాల్లో ఉన్న సమయంలో భరోసా కల్పిస్తాయి. ప్రతి ఏటా హైదరాబాద్ మహా నగరంలో పుస్తక ప్రియుల కోసం ప్రత్యేకంగా పుస్తక మహోత్సవం…
Read more...
Read more...