Breaking
- ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యం
- నెలాఖరు లోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు
- ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ స్టార్ట్
- వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నాకు అత్యంత కీలకం
- తుది పోరుకు సన్నద్దం భారత్ సిద్దం
- మార్చి 26 నుండి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
- గద్దర్ అవార్డులను ప్రకటించిన సర్కార్
- హుజుర్ నగర్, కోదాడ రహదారులకు మహర్దశ
- హామీల అమలులో రేవంత్ సర్కార్ ఫెయిల్
- 9న నల్లచెరువును ప్రారంభించనున్న సీఎం
Browsing Category
International
International NEWS
PM Robert Fico : స్లొవేకియా పీఎం పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు
PM Robert Fico : స్లోవేకియా ప్రధాని రాబర్టో ఫికోపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రాబర్ట్ ఫికో తీవ్రంగా గాయపడ్డాడు. హంద్రోవాలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా దాడికి పాల్పడ్డారు.
Read more...
Read more...
Afghanistan Floods : 200 కు పైగా మృతిచెందారంటున్న ఐక్యరాజ్యసమితి
Afghanistan : భారీ వర్షాల కారణంగా ఆఫ్ఘనిస్థాన్లో వరదలు ముంచెత్తుతున్నాయి. 200 మందికి పైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితి శనివారం ప్రకటించింది. సీనియర్ అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
Read more...
Read more...
Supreme Court: నోటా పై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు!
Supreme Court: ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి సుప్రీంకోర్టులో దాఖలైంది.
Read more...
Read more...
Guy Whittal : జింబాబ్వే మాజీ క్రికెటర్ పై చిరుతపులి దాడి..తృటిలో తప్పిన ప్రమాదం
Guy Whittal : జింబాబ్వే మాజీ క్రికెటర్ గై విట్టల్ ఇటీవల చిరుత దాడి నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. హరారేకు తీసుకెళ్లి అత్యవసర శస్త్రచికిత్స చేశారు. వైటల్లోని బఫెలో పర్వతాలలో ఈ దాడి జరిగింది.
Read more...
Read more...
Dubai Rains : దుబాయ్ లో వరదలకు తెలుగువారు మృతి
Dubai : దుబాయ్ 75 ఏళ్ల చరిత్రలో అపూర్వమైన మరియు అకాల వర్షం అతలాకుతలమైంది. ఈ వరద విపత్తులో భారతీయ వలసదారుడు మరణించారు. రాజన్న సిరిసిల్ల ఇరంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే భారతీయుడు వరదల భయంతో కారులోనే గుండెపోటుతో మృతి చెందాడు.
Read more...
Read more...
Pakistan : ట్విట్టర్(ఎక్స్) ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించిన పాక్
Pakistan : దేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xని తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు పాకిస్థాన్ బుధవారం ప్రకటించింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది.
Read more...
Read more...
Gopichand Thotakura: అంతరిక్షం యానం చేయనున్న తెలుగు తేజం !
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే భారత తొలి పర్యాటకుడిగా విజయవాడకు చెందిన తెలుగు తేజం గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు.
Read more...
Read more...
PM Modi : రష్యా మాస్కోలో జరిగిన ఉగ్రదాడికి రష్యాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మోదీ
PM Modi : రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. 133 మందిని బలిగొన్న ఈ మారణకాండను సీరియస్గా తీసుకున్నారు. రష్యా ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ బలమైన కోటగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Read more...
Read more...
PM Modi : ప్రధాని మోదీకి ‘డ్యూక్ గ్యాల్పో’ పురస్కారాన్ని అందించిన భూటాన్ రాజు
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం డ్రుక్ గ్యాల్పో అవార్డు లభించింది. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శుక్రవారం భూటాన్ చేరుకున్న ప్రధాని మోదీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో…
Read more...
Read more...
Drugs in Visakhapatnam: విశాఖ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత ! 25 టన్నుల డ్రగ్స్ ను సీజ్ చేసిన…
Drugs in Visakhapatnam: ఉత్తర అమెరికాలోని టూ ఇండియా వయా జర్మనీ కేంద్రంగా జరుగుతున్న అక్రమ మాదక ద్రవ్యాల రవాణా రాకెట్ ను సీబీఐ అధికారులు బట్టబయలు చేసారు.
Read more...
Read more...