CM Chandrababu : సీఎం చంద్రబాబు కి అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రా…

దీంతో స్పందించిన కేంద్రం మిశ్రాను ఏపీ కేడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకుంది...

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను నియమిస్తూ ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని సీఎంవోగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

CM Chandrababu…

దీనికి సంబంధించి ఐఏఎస్‌లు ఏవీ రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను సివిల్‌ సర్వీసులకు పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. దీంతో స్పందించిన కేంద్రం మిశ్రాను ఏపీ కేడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కార్తికేయ మిశ్రాను ఏపీ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : Minister Nimmala : ఆ ఇబ్బందులు ఉన్నవారికి 15 వేళా ఫెంక్షన్

Leave A Reply

Your Email Id will not be published!