CM Chandrababu : సుచరిత హత్యపై హోమ్ శాఖకు కీలక ఉత్తర్వులిచ్చిన సీఎం

ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీఎం అన్నారు...

CM Chandrababu : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత అనే మహిళ హత్యకు గురైంది. సుచరిత హత్యపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. హోంమంత్రి వంగరపూడి అనితను హత్యా స్థలికి వెళ్లాలని ఆదేశించారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రిని సీఎం ఆదేశించారు.

CM Chandrababu Instructions

ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీఎం అన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి, త్వరితగతిన విచారణ చేపట్టి కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. విచారణలో ఎలాంటి అలసత్వం, జాప్యం ఉండకూడదని సీఎం ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రి అనితా వెంటనే ఘటన స్థలానికి బయల్దేరి వెళ్లారు.

Also Read : AP Assembly : ఈరోజు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయని ముగ్గురు శాసనసభ్యులు

Leave A Reply

Your Email Id will not be published!