Minister Jupally : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించిన చర్యలు తప్పవని హెచ్చరించారు...

Minister Jupally : హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో తుమ్మిడి చెరువులో నిర్మించిన హీరో అక్కినేని నాగర్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రా అధికారులు ఈరోజు(శనివారం) చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కట్టడంపై గతకొతకాలంగా పెద్దఎత్తులో ఫిర్యాదులు వస్తుండటంతో చర్యలు చేపట్టారు. అయితే, ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.

Minister Jupally Krishna Rao Comment

ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని తెలిపారు. వ్యవస్థలు తమ పని తాము చేస్తాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల తప్పిదాలను భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా సరి చేస్తున్నామని తెలిపారు.

Also Read : Kakani Govardhan Reddy : ఎన్ని కేసులు పెట్టి బయపెట్టాలని చుసిన భయపడం

Leave A Reply

Your Email Id will not be published!