Roja Selvamani Slams : షర్మిల వైఎస్సార్ ఆశయాల కోసం కాదు ఆస్తుల కోసం వచ్చిందంటున్న రోజా

చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అంటూ వ్యాఖ్యానించారు

Roja Selvamani : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. మొన్నటి వరకు తెలంగాణ బిడ్డనని చెప్పిన షర్మిల.. తెలంగాణలో ఏర్పాటైన పార్టీపై విమర్శలు గుప్పించారు. షర్మిల ఇప్పుడు మరో కొత్త అవతారాన్ని అవలంబిస్తున్నారని రోజా అన్నారు.వైసీపీ ఓట్లు కొల్లగొట్టడానికే షర్మిల ఆంధ్రప్రదేశ్‌కి వచ్చారు.

Roja Selvamani Slams Sharmila

చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ ఆశయాల కోసం జగన్ వస్తే వైఎస్ ఆస్తుల కోసం షర్మిల వచ్చిందని మంత్రి రోజా అన్నారు. వైఎస్ కుమార్తెగా షర్మిల చేసిన మేలు ఏమీ లేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీను విభజించిన కాంగ్రెస్ లో చేరిన షర్మిల… ఇపుడు జగన్ పై విషం విమర్శలు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Also Read : Telangana Govt : హుక్కా పై ఉక్కుపాదం మోపిన తెలంగాణ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!