Browsing Tag

2025

Mallikarjun Kharge-Budget 2025 : కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే గరం

Mallikarjun Kharge : కేంద్ర బడ్జెట్ 2025 పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. యావద్దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో పోరాడుతుంటే కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించే పనిలో ప్రభుత్వం బిజీగా ఉందని అన్నారు.
Read more...

AP Mega DSC 2025 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్

AP Mega DSC : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి సర్కార్.. మొత్తం 16,317 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని గత జూన్‌ నుంచి నిరుద్యోగులను ఊరిస్తూ ఉంది.
Read more...

Budget 2025-Finance Minister : 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరేలా ఈ బడ్జెట్

Budget 2025 : 2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రైతులకు లబ్ధి చేకూరేలా ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చారు.
Read more...

Maha Kumbh Mela : మహా కుంభ మేళాలో కనుమరుగైన 1500 మంది ఆచూకీ…

Maha Kumbh Mela : మ‌హా కుంభ‌మేళాలో జరుగుతున్న వరుస ప్రమాదాలు భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read more...

Mahakumbh Mela 2025 : ప్రయాగరాజ్ కుంభమేళా సెక్టార్ 22లో భారీ అగ్ని ప్రమాదం

Mahakumbh Mela : ప్రయాగ్‌రాజ్ నుంచి బ్రేకింగ్ న్యూస్. మహాకుంభమేళా ప్రాంతంలోని సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. అనేక టెంట్‌లు దగ్ధమవుతున్నాయి.
Read more...

Kumbh Mela 2025 Stampede : ‘మహా కుంభమేళా’ తొక్కిసలాటపై స్పందించిన ప్రధాని

Kumbh Mela : ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో ఈరోజు మౌని అమావాస్య స్నానానికి హాజరైన భక్తుల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. సంగం నది దగ్గర జరిగిన ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు.
Read more...

Republic Day 2025-PM : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ప్రధాని కీలక వ్యాఖ్యలు

Republic Day : దేశవ్యాప్తంగా నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Read more...

2025 Republic Day : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు

Republic Day : ఆదివారం జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయన గురువారం రాత్రికి భారత్‌కి వచ్చారు.
Read more...