Browsing Tag

america

Rahul Gandhi: పదేళ్లలో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైంది: అమెరికాలో రాహుల్ గాంధీ కిలక వ్యాఖ్యలు

Rahul Gandhi: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. భాజపా విధానాలను దుయ్యబట్టారు. గడచిన పదేళ్లలో భారత్‌లో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైంది అని వ్యాఖ్యానించారు.
Read more...

US Elections 2024 : కమలా హరీష్ తో డిబేట్ కు సై అంటున్న ట్రంప్

US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడీవేడీగా జరుగుతున్న వేళ.. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఘట్టానికి వేదిక, సమయం ఫిక్స్అయింది.
Read more...

Sheikh Hasina : అమెరికాపై మాజీ బాంగ్లాదేశ్ ప్రధాని సంచలన ఆరోపణలు

Sheikh Hasina : ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు మొదలుపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి..
Read more...

CM Revanth Reddy Tour : 14 రోజులు విదేశాలలో పర్యటించనున్న తెలంగాణ సీఎం

CM Revanth Reddy : పద్నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన చేయనున్నారు. ఆగస్టు 14 వరకూ సీఎం షెడ్యూల్ కొనసాగనుంది.
Read more...

USA Order : భారత్ లోని ఆ ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరిక

USA : భారత్‌లో ఉంటున్న తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. మణిపుర్‌, జమ్ము కశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు యాక్టివ్‌గా ఉన్న మధ్య, తూర్పు భారత దేశ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది.
Read more...

US Elections 2024 : బైడెన్ తీసుకున్న నిర్ణయం ఆయనకి దేశంపై ఉన్న ప్రేమను చూపుతుందంటున్న ఒబామా

US Elections 2024 : వైట్ హౌస్ రేసు నుండి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసించారు.
Read more...

CM Revanth Reddy: ఆగస్టులో సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా టూర్‌ !

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా వచ్చే నెలలో అమెరికా పర్యటన.. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పలు కంపెనీల సీఈవోలతో సమావేశం.
Read more...

USA : అమెరికాలో కాల్పులకు బాపట్ల యువకుడు ‘గోపికృష్ణ’ మృతి

USA : అమెరికాలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)ను దుండగులు ఎదురుకాల్పుల్లో హత్య చేశారు.
Read more...

EX Minister KTR : తెలుగు బిడ్డ జాహ్నవి కేసులో నిందితులను శిక్షించాలి

EX Minister KTR : అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులని కారుతో గుద్ది హత్య చేసిన అమెరికా పోలీసులపై ఎలాంటి పక్కా ఆధారాలు లేవని అమెరికా కోర్టు విడుదల చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ చైర్మన్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు.
Read more...