Browsing Tag

ap govt

YS Sharmila Slams : కూటమి సర్కార్ లో కాలయాపన తప్ప అభివృద్ధి లేదు

YS Sharmila : శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం పూర్తిగా సత్యదూరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు..
Read more...

TESLA-AP : ‘టెస్లా’ సంస్థ ను ఆకర్శించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్న ఏపీ

AP : అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్తు కార్ల కంపెనీ టెస్లా తయారీ యూనిట్‌ను ఏపీకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం రేసులోకి దిగింది.
Read more...

AP Govt : విఐపీల భద్రత కై 9 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొన్న ఏపీ సర్కార్

AP Govt : రాష్ట్రంలో వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా వారి కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
Read more...

AP Govt-Railway Zone : ఏపీకి మరో శుభవార్త చెప్పిన కేంద్ర సర్కార్

AP Govt : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది.. రాష్ట్ర విభజన టైమ్‌లో ఇచ్చిన హామీని నేరవేర్చుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది..
Read more...

AP Govt : ఇకపై అమ్మ భాషకు ఓ కొత్త గుర్తింపు తీసుకురానున్న ఏపీ సర్కార్

AP Govt : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను (జీవోలు) ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది.
Read more...

AP Govt Slams-Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డి పై చర్యలకు సిద్ధమైన ఏపీ సర్కార్

AP Govt : చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల భక్షణపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేట...
Read more...

AP Govt : ఇన్ఫోసిస్ సహాయంతో క్యాపిటల్ సిటీ లో ‘ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్’

AP Govt : అధునాతన సాంకేతికతపై అవగాహన కోసం ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ సర్కార్ శ్రీకారం చుట్టింది. స్కూళ్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేలా వాహనాలకు రూపకల్పన చేసింది.
Read more...

AP Govt : చాగంటి గారికి మరో కొత్త బాధ్యత అప్పగించిన ఏపీ సర్కార్

AP Govt : ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు-నైతికత విలువల సలహాదారు పదవిలో కేబినెట్ హోదాతో ఏపీ సర్కారు నియమించిన సంగతి తెలిసిందే.
Read more...

AP Govt : పెట్టుబడిదారుల కోసం కొత్త విధానం తీసుకొస్తున్న ఏపీ సర్కార్

AP Govt : వచ్చిన పెట్టుబడుల ఫలాలు సకాలంలో అందేలా ఏపీలో వినూత్న విధానం అమలులోకి తీసుకురానున్నట్లు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.
Read more...

AP Govt : కాకినాడ పోర్ట్ లో సీజ్చేసిన స్టెల్లా షిప్ వ్యవహారంపై ఏపీ సర్కార్ కీలక చర్చ

AP Govt : కాకినాడలో నిలిపివేసిన స్టెల్లా షిప్‌పై మరికాసేపట్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. అందులో పట్టుకున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని షిప్ ను వదిలేసే అవకాశం ఉంది.
Read more...