Droupadi Murmu: మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము !
Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. కశ్మీరీ గేట్- రాజా నహర్ సింగ్ కు తన సెక్యూరిటీ సిబ్బందితో సహా మెట్రో రైలులో ప్రయాణం చేసారు.
Read more...
Read more...