AP High Court : నిబంధనలకు వ్యతిరేకంగా డీఎస్సీ నోటిఫికేషన్…హైకోర్టు అత్యవసర సమావేశం!
AP High Court : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డీఎస్సీ నోటిఫికేషన్పై ఏపీ హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ కోర్టుకు హాజరు కావడానికి అనుమతి కోరారు.
Read more...
Read more...