Pinnelli Ramakrishna Reddy : టీడీపీ కీలక నేత దారుణ హత్య.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోదరులపై కేసు
Pinnelli Ramakrishna Reddy : మాచర్ల నియోజకవర్గంలో శనివారం నాడు జంట హత్యలు జరిగాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను దారుణంగా హత్యచేశారు.
Read more...
Read more...
