Browsing Tag

Government of India

Sonia Gandhi: మాతృ వందన యోజనకు నిధులేవీ – సోనియా గాంధీ

Sonia Gandhi : గర్భిణుల కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన అమలు లోపభూయిష్టంగా ఉందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు.
Read more...

Metro Rail: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్లాన్‌ రూపకల్పనకు కేంద్రం నిధులు

Metro Rail : విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుల కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
Read more...

GST : సాధారణ వ్యవసాయ కూలీకి రూ.22 లక్షల జీఎస్టీ నోటీసు!

GST : ఓ సాధారణ వ్యవసాయ కూలీకి రూ.22 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు జారీ అయింది. ఇటీవల పోస్టు ద్వారా అందిన నోటీసుతో నిరక్షరాస్యుడైన ఆ కూలీ బిత్తరపోయాడు.
Read more...

MK Stalin: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై మళ్లీ విరుచుకుపడ్డ స్టాలిన్

MK Stalin : జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read more...

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ?

Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికులను భారీగా తొలగించారు. సుమారు 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది.
Read more...

PM Narendra Modi: వంటనూనె వినియోగం తగ్గించి… వ్యాయామం చేయండి – ప్రధాని మోదీ

Narendra Modi : జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధుల్లో మన ఆరోగ్యానికి పెను ముప్పుగా మారే జబ్బుల్లో ఊబకాయం ఒకటని... అదే అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Read more...

Reserve Bank of India Shocking : 2,000 రూపాయల నోట్లపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు

Reserve Bank of India : బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో డీమోనిటైజేషన్ ఒకటి. అప్పటివరకు చలామణీలో ఉన్న 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను
Read more...

Ashwini Vaishnaw: టైమ్‌ జాబితాలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ !

Ashwini Vaishnaw: ప్రముఖ మ్యాగజైన్ విడుదల చేసిన ‘మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఏఐ 2024’ జాబితాలో కేంద్ర సమాచార, సాంకేతిక శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు చోటు లభించింది.
Read more...

Parvathaneni Harish: ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియామకం !

Parvathaneni Harish: న్యూయార్క్‌ లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Read more...