YS Sunita Reddy: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీతా
YS Sunita Reddy : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి కలిశారు. తన తండ్రి హత్యకేసుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
Read more...
Read more...