Lightning Strike: క్వారీలో పిడుగు పడి ముగ్గురు మృతి ! మరో నలుగురికి గాయాలు !
Lightning Strike : శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని జంగలపాడు రాజయోగి క్వారీలో పిడుగు పడటంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
Read more...
Read more...
