USA Order : భారత్ లోని ఆ ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరిక
USA : భారత్లో ఉంటున్న తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. మణిపుర్, జమ్ము కశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు యాక్టివ్గా ఉన్న మధ్య, తూర్పు భారత దేశ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది.
Read more...
Read more...