Browsing Tag

kinjarapu rammohan naidu

Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం

Kinjarapu Rammohan Naidu : భారత ప్రభుత్వం అందించిన లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సహకారంతో మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు.
Read more...

Kinjarapu Rammohan Naidu: దేశం గర్వించేలా భోగాపురం విమానాశ్రయం – కేంద్ర మంత్రి రామ్మోహన్…

ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉత్తరాంధ్రకు ఉందని.. అందుకు వనరుగా భోగాపురం విమానాశ్రయం ఉపయోగపడాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.
Read more...

CM Chandrababu: మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం

CM Chandrababu : ‘మొంథా’ తుపాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Read more...

Kinjarapu Rammohan Naidu: నవంబర్‌ 15 నుంచి విజయవాడ- సింగపూర్‌ మధ్య ఇండిగో విమాన సర్వీసు

Kinjarapu Rammohan Naidu : విజయవాడ- సింగపూర్‌ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.
Read more...

Kinjarapu Rammohan Naidu: ఉత్తరాంధ్రకు భోగాపురం విమానాశ్రయం ఆయువుపట్టు – కేంద్ర మంత్రి

Kinjarapu Rammohan Naidu : కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత భోగాపురం విమానాశ్రయం పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు
Read more...

Minister Kinjarapu Atchannaidu: వైసీపీ అధినేత జగన్ పై మంత్రి అచ్నెన్నాయుడు ఫైర్

Kinjarapu Atchannaidu : బంగారు పాళ్యం వెళ్ళడానికి జగన్ కి అనుమతి ఇస్తామ‌ని... శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం ఊరుకునే ప్ర‌స‌క్తిలేద‌ని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Read more...

Vizianagaram MRO: సిక్కిం వరదల్లో చిక్కుకున్న విజయనగరం ఎమ్మార్వో కుటుంబం

Vizianagaram MRO : సిక్కింలోని పర్యాటక ప్రాంతాలనూ సందర్శించడానికి వెళ్లిన విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు కుటుంబం వరదల్లో చిక్కుకున్నారు.
Read more...

CM Chandrababu Naidu: కడప నుండి నేరుగా ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu : ఢిల్లీలో పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లారు. మహానాడును ముగించుకుని కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం చేరుకున్నారు.
Read more...

Kinjarapu Rammohan Naidu: గ్లోబల్‌ యంగ్‌ లీడర్‌గా కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

Kinjarapu Rammohan Naidu : వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం గ్లోబల్‌ యంగ్‌ లీడర్‌ జాబితాలో టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుకి స్థానం లభించింది.
Read more...