Browsing Tag

Maha Kumbh Mela

Maha Kumbh Mela: కుంభమేళాలో ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన బబ్బర్‌ ఖల్సా ఉగ్రవాది అరెస్టు

Maha Kumbh Mela : మహా కుంభమేళాలో ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన బబ్బర్‌ ఖల్సాకు చెందిన క్రియాశీల ఉగ్రవాదిని ఉత్తర్‌ప్రదేశ్‌ లోని కౌశాంబిలో గురువారం పోలీసులు పట్టుకున్నారు.
Read more...

Yogi Adityanath: కుంభమేళాలో ఓ కుటుంబం 30 కోట్ల ఆదాయం సంపాదించింది – సీఎం యోగి

Yogi Adityanath : కుంభమేళా వల్ల ఓ కుటుంబం 130 పడవలు నడిపిస్తూ ఏకంగా దాదాపు రూ.30 కోట్లు ఆర్జించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు.
Read more...

Yogi Adityanath: త్రివేణీ సంగమ జలాలు సురక్షిత స్థాయిలోనే ఉన్నాయి – సీఎం యోగి

Yogi Adityanath : మహాకుంభమేళా జరిగిన సమయంలో త్రివేణి సంగమ జలాల్లో కాలుష్యం పెచ్చుమీరిందంటూ వచ్చిన వార్తల్ని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఖండించారు.
Read more...

Delhi Stampede : ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు రైల్వే ద్విసభ్య కమిటీ

Delhi Stampede : ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు మొదలైంది.
Read more...

Maha Kumbh Mela 2025 : కుంభమెలపై మాజీ మంత్రి, ఆర్జేడి చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Maha Kumbh Mela : మహాకుంభమేళాపై ఆర్జేడీ చీఫ్, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు అర్థమే లేదని అని వ్యాఖ్యానించారు.
Read more...

Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట..18 కి చేరిన తొక్కిసలాట

Delhi Stampede : రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగి 18కి చేరింది. పలువురు గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read more...

Minister Komatireddy : మహాకుంభ లో స్నానం ఆచరించిన తెలంగాణ మంత్రి

Minister Komatireddy : ప్రయాగరాజ్‌లో వైభవంగా జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భ‌క్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానాలు ఆచ‌రించి, ప్రత్యేక పూజ‌లు చేస్తున్నారు.
Read more...

PM Narendra Modi : మహా కుంభమేళా త్రివేణి సంఘం ఘాట్ కు ప్రధాని

Narendra Modi : ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా ఉత్సవాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అరయిల్ ఘాట్ నుంచి సంగం ఘాట్‌కు చేరుకున్నారు.
Read more...

MP Akhilesh Yadav : మహా కుంభమేళాలో మృతుల సంఖ్య బయట పెట్టాలి

Akhilesh Yadav : మహాకుంభ్ మేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల లెక్కలను దాచిపెడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.
Read more...