Browsing Tag

maoist

Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి

Nambala Kesava Rao : ఛత్తీస్‌గఢ్‌ లోని నారాయణపూర్‌ జిల్లాలో భారీ ఎన్ కౌంర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు (70) అలియాస్‌ బసవరాజు మృతి చెందారు.
Read more...

Operation Kagar: కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ ! 26 మంది మావోయిస్టులు మృతి !

Operation Kagar : కర్రెగుట్టల్లో కూంబింగ్ చేపడుతున్న భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Read more...

Minister Bandi Sanjay: మావోయిస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Minister Bandi Sanjay : ఆపరేషన్ కగార్ ను ఉద్దేశ్యించి మావోయిస్టులతో ఇక మాటల్లేవ్‌... మాట్లాడుకోడాల్లేవ్‌... అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Operation Karregutta: చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్‌ కగార్‌ ! ముగ్గురు మావోయిస్టులు మృతి ?

Operation Karregutta : మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్‌ కగార్‌ మూడో రోజు కొనసాగుతోంది.
Read more...

Karreguttalu: తెలంగాణా సరిహద్దులో హై ఎలర్ట్ ! కర్రెగుట్టను రౌండప్‌ చేసిన భద్రతా బలగాలు !

Karreguttalu : పెద్ద ఎత్తున మావోయిస్టులు తెలంగాణా అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారనే సమాచారంతో తెలంగాణలో సరిహద్దులో మంగళవారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి.
Read more...

Amit Shah: మావోయిస్టులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక సూచన

Amit Shah : మావోయిస్ట్‌ పార్టీ శ్రేణులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక విజ్ఞప్తి చేసారు. ఆయుధాలను వదిలేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని వారికి పిలుపునిచ్చారు
Read more...

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ ! 22 మంది మావోలు మృతి !

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌ లో బీజాపూర్ - దంతేవాడ జిల్లా సరిహద్దుల్లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 22 మంది మావోయిస్ట్ లు మృతి చెందారు.
Read more...

Minister Amit Shah : మార్చి 31 2026 నాటికి నక్సలిజం అంతం ఖాయం

Amit Shah : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు ఆదివారంనాడు మృతి చెందారు.
Read more...

Chattisgarh : ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల బాంబు దాడిలో ఇద్దరు జవాన్లు మృతి

Chattisgarh  : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణపూర్ జిల్లా దుర్బేరా సమీపంలోని కొడ్లియార్ అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా బుధవారం ఐఈడీని మావోయిస్టులు పేల్చారు.
Read more...

Maoist: వామపక్ష తీవ్రవాదం కట్టడికి కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం !

Maoist: దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. గత ఐదేళ్లలో... ఏడాదికి రూ. వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది.
Read more...