Browsing Tag

Ministry of External Affairs

Minister Jaishankar: విభేదాలు… వివాదాలుగా మారకూడదు – చైనాకు కేంద్ర మంత్రి జైశంకర్‌ సూచన

Minister Jaishankar : విభేదాలు ఎప్పుడూ వివాదాలుగా మారకూడదని... అలాగే పోటీ సంఘర్షణగా మారకూడదని భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ అన్నారు.
Read more...

PM Narendra Modi: 8 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ

Narendra Modi : ప్రధాని మోదీ జులై 2 నుంచి 9 వరకు విదేశాల్లో పర్యటిస్తారు. ఘనా, ట్రినిడాడ్‌-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Read more...

Iran: భారత్‌ కోసం గగనతలాన్ని తెరచిన ఇరాన్‌ ! స్వదేశానికి చేరుకున్న 1000 మంది విద్యార్థులు !

Iran : ఇటీవల తన గగనతలాన్ని మూసివేసిన ఇరాన్‌.. భారత్‌ కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమైంది.
Read more...

Operation Sindhu: ఇరాన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ‘ఆపరేషన్‌ సింధు’

Operation Sindhu : ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ ‘ఆపరేషన్ సింధు’ ప్రారంభించింది.
Read more...

PM Narendra Modi: అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో ప్రధాని మోదీ భేటీ

Narendra Modi : విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన పార్లమెంటరీ బృందాల ప్రతినిధులతో ఢిల్లీలోని తన అధికార నివాసంలో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
Read more...

Iran: ఇరాన్‌ లో కిడ్నాపైన ముగ్గురు భారతీయ యువకులు క్షేమం

Iran : ఇరాన్‌ లో గత నెలలో అపహరణకు గురైన ముగ్గురు భారతీయ యువకులు క్షేమంగా ఉన్నారు. వారిని టెహ్రాన్‌ పోలీసులు దుండగుల చెర నుంచి రక్షించారు.
Read more...

MJ Akbar: పాకిస్తాన్ పై నిప్పులు చెరిగిన ఎంజే అక్బర్‌

MJ Akbar : పహాల్గాం ఉగ్రదాడితో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్ పై విదేశాంగశాఖ మాజీ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Read more...

Shashi Tharoor: ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్య – అమెరికాలో శశిథరూర్‌ బృందం

Shashi Tharoor : ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్యఅని... దీనిపై అన్ని దేశాలు ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పిలుపునిచ్చారు.
Read more...

India: ఐక్యరాజ్యసమితిలో పాక్‌ ప్రతినిధికి చుక్కలు చూపించిన భారత్‌

India : పాక్‌ రాయబారి అ‌సిమ్‌ పై సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌... ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ కు కౌంటరిచ్చారు.
Read more...

Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి ! భారత ఎంపీలకు తృటిలో తప్పిన ప్రమాదం !

Drone Attack: రష్యా వెళ్లిన మన ఎంపీల బృందానికి అనుకోని చిక్కు వచ్చిపడింది. సరిగ్గా భారత ఎంపీల విమానం అక్కడ ల్యాండ్ అయ్యే సమయంలో రష్యా మీద ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది.
Read more...