Browsing Tag

Pahalgam Terror Attack

Randhir Jaiswal: ‘ఆపరేషన్‌ సిందూర్’పై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

Randhir Jaiswal : ‘ఆపరేషన్‌ సిందూర్’ పై భారత విదేశాంగ శాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ విధానంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
Read more...

Minister Vangalapudi Anitha: విజయనగరంలో హోం మంత్రి అనిత కొవ్వొత్తుల ప్రదర్శన

Minister Vangalapudi Anitha : ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మ చేకూరాలని విజయనగరంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు
Read more...

India: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు వీళ్ళే..

India : ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్‌ అధికారుల పేర్లను భారత్‌ విదేశాంగశాఖ వెల్లడించింది. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
Read more...

Ceasefire: 19 రోజుల తరువాత సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు

Ceasefire : ఏప్రిల్ 24న కాశ్మీర్ లోని పహల్గాం దాడి తర్వాత నుంచి ఎల్‌ఓసీ వద్ద అలజడి నెలకొనగా.. 19 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచిందని అక్కడి అధికారులు తెలిపారు.
Read more...

Pakistan PM: యుద్ధంపై పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ! మేమే గెలిచాం అంటూ తప్పుడు కూతలు !

Pakistan PM : ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ భారీగా నష్టపోయినా... కాళ్ల బేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపుకున్నా... తన వక్ర బుద్ధి మాత్రం మారలేదు.
Read more...

Pakistan: గంటల్లోనే పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ! భారత్, పాక్‌ సరిహాద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తత…

Pakistan : భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పులను విమరిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే... మళ్ళీ పాకిస్తాన్ దాడులకు తెగబడింది.
Read more...

Telugu Students: భారత్-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతతో స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు

Telugu Students : ఆపరేషన్ సిందూర్ తో భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంజాబ్, జమ్ముకశ్మీర్‌ లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు వెనక్కి వచ్చేస్తున్నారు.
Read more...

India: భారత్ – పాక్ యుద్దానికి బ్రేక్ ! దృవీకరించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ !

India : ఆపరేషన్ సిందూర్ తో భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాకిస్తాన్ పై కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది.
Read more...

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ లో హతమైన టాప్‌ టెర్రరిస్ట్‌ ల వివరాలు వెల్లడి

Operation Sindoor : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లుగా పేర్కొంటూ ఆంగ్ల మీడియాలో ఓ జాబితా బయటికొచ్చింది.
Read more...

Rajnath Singh: త్రివిధ దళాధిపతులు సహా సీడీఎస్‌తో రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక భేటీ

Rajnath Singh : భారత్ పాకిస్తాన్ సరిహద్దు యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మిలిటరీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
Read more...