Browsing Tag

Pahalgam Terror Attack

India: చీనాబ్ నదిపై రెండు డ్యామ్‌ల నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్న భారత్‌

India : పాకిస్తాన్ కు నీరు అందించే బాగ్‌లిహార్‌ డ్యామ్‌ నీటిని ఇప్పటికే ఆపేయగా... తాజాగా సలాల్‌ డ్యామ్‌ ను భారత్‌ సైలెంట్‌ గా మూసివేసింది.
Read more...

Minister Rajnath Singh: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

Rajnath Singh : పాక్‌ తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Turkish Warship: కరాచీ తీరానికి తుర్కియే యుద్ధనౌక

Turkish Warship : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కియేకు చెందిన ‘ టీజీసీ బుయుకడా’ అనే భారీ యుద్ధ నౌక కరాచీ తీరాన్ని చేరింది.
Read more...

PM Narendra Modi: ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ కీలక భేటీ

PM Narendra Modi : భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ... ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ తో తాజాగా సమావేశమయ్యారు.
Read more...

NIA: పహాల్గాం ఉగ్రదాడి ఆ మూడు సంస్థల పనే – ఎన్ఐఏ

NIA : పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ... లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థతోపాటు పాక్‌ ఆర్మీ, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐల హస్తం ఉన్నట్టుగా తేల్చింది.
Read more...

Indian Government : భారత్‌ ను వీడే పాక్‌ పౌరులకు మరింత గడువు ఇచ్చిన కేంద్రం

Indian Government : భారత్‌ లో ఉంటున్న పాక్‌ పౌరులకు కేంద్రం కొంచెం ఉపశమనం కలిగింది. దేశం వీడేందుకు ఇచ్చిన గడువును కేంద్రం గురువారం సడలించింది.
Read more...

Air India: పాక్‌ గగనతలంపై ఆంక్షలతో ఎయిరిండియాకు భారీ నష్టం

Air India : పాక్ గగనతలంపై నిషేదం విధించడంతో ఎయిరిండియాకు సుమారు 600 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
Read more...

Kedarnath Temple: కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరిచిన సీఎం పుష్కర్ సింగ్ దామీ

Kedarnath Temple : ఉత్తరాఖండ్‌ లోని కేదార్‌నాథ్ దేవాలయం ద్వారాలు శుక్రవారం తెరుచుకున్నాయి. శుక్రవారం ఉదయం 7.00 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య ఈ అలయం ద్వారాలను తెరిచారు.
Read more...

Pahalgam Terror Attack: పహాల్గాం ఉగ్రదాడి దుష్ప్రచారంపై ఎమ్మెల్యేతో సహా 30 మంది అరెస్ట్

Pahalgam Terror Attack : పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన 30 మందిని అరెస్ట్ చేసినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ వెల్లడించారు.
Read more...