Browsing Tag

Pahalgam Terrorist Attack

Saifullah Kasuri : పాక్ పొలిటికల్ ర్యాలీలో పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి

Saifullah Kasuri : పాకిస్థాన్ మర్కజి ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) ఆధ్వర్యంలో దేశ అణు పరీక్షల వార్షికోత్సవ ర్యాలీని బుధవారం నిర్వహించింది.
Read more...

Vikram Misri: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాకిస్తాన్ సైనిక అధికారులు

Vikram Misri : ఆపరేషన్ సిందూర్ లో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ సైనిక అధికారులు పాల్గొనడంతో... ఉగ్రవాదంపై పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలయింది.
Read more...

BSF: మరో పెద్ద ఉగ్రదాడిని అడ్డుకున్న బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు

BSF : పంజాబ్ రాష్ట్రం అమృత్‌ సర్‌లోని భరోపాల్ గ్రామంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‐ పంజాబ్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్ లో ఉగ్రదాడి గుట్టు రట్టైంది.
Read more...

Pawan Kalyan: పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి – పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan : పహాల్గాం ఉగ్రదాడి ఘటనలో పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్న రాజకీయ పార్టీలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.
Read more...

CRPF: కాశ్మీర్ లోయలో జారిపడ్డ సీఆర్‌పీఎఫ్ వాహనం ! పది మంది జవాన్లకు గాయాలు !

CRPF : జమ్మూకాశ్మీర్‌ లోని బుద్గామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఆర్‌పీఎఫ్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటనలో పది మంది జవాన్లు గాయపడ్డారు.
Read more...

Minister Kondapalli Srinivas : పాక్ లోని తెలుగు ప్రజలను వెనక్కి తిరిగి రావాలంటూ మంత్రి పిలుపు

Kondapalli Srinivas : ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఎవరైనా పాకిస్తాన్‌లో ఉన్నవారు స్వదేశానికి రావడానికి అడ్డంకులు ఉన్నట్లయితే ఎన్నారై విభాగం...
Read more...

Pahalgam Terror Attack : బందిపూర్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ హతం

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని బందీపురాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మరణించారు.
Read more...

Tirumala: పహల్గాం దాడితో తిరుమలలో హై అలర్ట్ ! ఆక్టోపస్ బృందాలతో మాక్ డ్రిల్ !

Tirumala : పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్‌ రోడ్డులో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Read more...

PM Narendra Modi: పహల్గాం ఉగ్రదాడితో పాక్‌ కు ‘పంచ్‌’ ఇచ్చిన భారత్

PM Narendra Modi : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది.
Read more...