PM Kisan : రైతన్నల ఖాతాల్లో నేడు 18వ విడత పీఎం కిసాన్ డబ్బులు
PM Kisan : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రైతన్నలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం-కిసాన్ పథకం 18వ విడత నిధులు రూ.20 వేల కోట్లు శనివారం విడుదల కానున్నాయి.
Read more...
Read more...