Browsing Tag

ycp

Minister Atchannaidu : గత వైసీపీ ప్రభుత్వంలో డీసీసీబీలను అవినీతి మయం చేసారు

Minister Atchannaidu : గత జగన్ ప్రభుత్వంలోని ఐదేళ్లు డీసీసీబీలని అవినీతిలో కురుకుపోయేలా చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
Read more...

TDP vs YCP Programs : నేడు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీగా కార్యక్రమాలు

TDP vs YCP : ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు బుధవారం పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. జూన్ 4వ తేదీ ఏపీలో ఎన్నికలు ఫలితాలు ప్రకటించిన రోజు..
Read more...

Pinnelli Ramakrishna Reddy : టీడీపీ కీలక నేత దారుణ హత్య.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోదరులపై కేసు

Pinnelli Ramakrishna Reddy : మాచర్ల నియోజకవర్గంలో శనివారం నాడు జంట హత్యలు జరిగాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను దారుణంగా హత్యచేశారు.
Read more...

CM Chandrababu : వైసీపీ హయాంలో 10 లక్షల కోట్ల రుణాలు తెచ్చి ఏం చేశారో లెక్కలేదు

CM Chandrababu  : జిల్లా పర్యటనలో భాగంగా ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) ప్రారంభించారు.
Read more...

Minister Parthasarathy : వైసీపీ చేసిన అప్పు మూర్ఖత్వపు ఆలోచనలకు ఖర్చు చేసింది

Minister Parthasarathy : వైసీపీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..
Read more...

Ex Minister Avanthi : వైసీపీకి బాయ్ బాయ్ చెప్పిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్

Ex Minister Avanthi : వైసీపీ అధినేత జగన్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. ఇప్పుడు ఆ వరుసలో మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు.
Read more...

MP Vijaya Sai Reddy : బాబు, లోకేష్‌ సంతోషాన్ని ఓర్వలేరు : విజయసాయి రెడ్డి

MP Vijaya Sai Reddy: ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు మరియు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు
Read more...

Ys Sharmila: జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన గనుల దోపిడీపై విచారణ జరపాలి : వైఎస్‌ షర్మిల

Ys Sharmila: గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు.. పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు.
Read more...

Ys Jagan : జంతువుల కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారు : వైఎస్‌ జగన్‌

Ys Jagan: ఏపీలో రాక్షస పాలన రాజ్యం నడుస్తోంది నారా చంద్రబాబు నాయుడు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడు అటూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
Read more...