Browsing Tag

YS Jagan Mohan Reddy

MLC Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

MLC Ananthababu : దళిత యువకుడు, తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్ డెలివరీ చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Read more...

AP High Court: వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై హైకోర్ట్ సీరియస్

AP High Court : వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయింది. ఒక మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటి ? అని నిలదీసింది.
Read more...

Minister Kollu Ravindra: జగన్, పేర్నినానికి మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

Kollu Ravindra : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

Chittoor SP: జగన్‌ బంగారుపాళ్యం పర్యటనకు 500 మందికే అనుమతి – చిత్తూరు ఎస్పీ

Chittoor SP : మాజీ సీఎం జగన్‌ బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో నిర్వహించబోయే ముఖాముఖీకి కేవలం 500 మంది మాత్రమే అనుమతి ఇచ్చామని ఎస్పీ మణికంఠ తెలిపారు.
Read more...

Minister Payyavula Keshav: ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేందుకు జగన్‌ కుట్రలు – మంత్రి పయ్యావుల

Payyavula Keshav : ఏపీకి ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.
Read more...

YS Sharmila: వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ విద్యార్థులకు షర్మిల సంఘీభావం

YS Sharmila : వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మద్దతు తెలిపారు.
Read more...

Minister Kinjarapu Atchannaidu: వైసీపీ అధినేత జగన్ పై మంత్రి అచ్నెన్నాయుడు ఫైర్

Kinjarapu Atchannaidu : బంగారు పాళ్యం వెళ్ళడానికి జగన్ కి అనుమతి ఇస్తామ‌ని... శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం ఊరుకునే ప్ర‌స‌క్తిలేద‌ని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Read more...

AP Police: రెంటపాళ్ల ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు

AP Police : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేసారు.
Read more...