Atishi: ఢిల్లీ మూడో మహిళా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అతిషి

ఢిల్లీ మూడో మహిళా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అతిషి

ఢిల్లీ సీఎంగా అతిషి శనివారం సాయంత్రం రాజ్‌నివాస్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమం లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అతిషి ఎల్జీ కార్యాలయం రాజ్‌నివాస్‌లో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారానికి ముందు అతిషి ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్‌, మాజీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు.

అతిషితో పాటు నలుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అతిషితో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో సౌరభ్‌ భరద్వాజ్‌, గోపాల్‌రాయ్‌,ముకేష్‌ అహ్లావత్‌,ఇమ్రాన్‌హుస్సేన్‌ తదితరులు మంత్రులుగా చోటు దక్కింది ఈ నాలుగురు మంత్రులు ప్రమాణం చేసి భాద్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారానికి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్‌ఆద్మీపార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అతిషి దేశ రాజదాని ఢిల్లీకి మూడో మహిళా సీఎం గా ఆమ్‌ఆద్మీపార్టీ లో మొదటి సీఎం కావడం తో రికార్డుకు ఎక్కింది.

Leave A Reply

Your Email Id will not be published!