Breaking
- వైసీపీ దుష్ప్రచారంపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
- మహిళలు లేకుంటే ప్రపంచమే లేదు : ఎస్. సవిత
- వైసీపీ పాలన వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి : పవన్ కళ్యాణ్
- మహిళల సంక్షేమం, భద్రతకు సర్కార్ ప్రాధాన్యత
- ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యం
- నెలాఖరు లోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు
- ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ స్టార్ట్
- వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నాకు అత్యంత కీలకం
- తుది పోరుకు సన్నద్దం భారత్ సిద్దం
- మార్చి 26 నుండి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
Browsing Category
Breaking
20 ఏళ్ల తర్వాత ఇండియాకు రానున్న షకీరా
ప్రముఖ ప్రపంచ గాయని షకీరా ఇండియాకు రానున్నారు. ఆమె గతంలో 20 ఏళ్ల కిందట ఇండియాలో పర్యటించింది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది కాలు మోపనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వచ్చ ఏప్రిల్ 10, 15వ తేదీలలో ఈవెంట్ లో పాల్గొంటారు.…
Read more...
Read more...
ఏపీని క్వాంటం, ఏఐ హబ్ గా తీర్చిదిద్దుతాం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని క్వాంటం, ఏఐ హబ్ గా మారుస్తామని అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొన్నారు. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సదస్సులో ఐబీఎం సహా వివిధ…
Read more...
Read more...
100 రోజుల పని కల్పించని కేంద్ర సర్కార్
మోదీ సర్కార్ కార్పొరేట్లకు వంతం పాడుతూ కీలకమైన జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడి చేందుకు ప్రయత్నం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA)…
Read more...
Read more...
మెరుగైన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు. గురువారం…
Read more...
Read more...
15 బిలియన్లల పెట్టుబడితో గూగుల్ ఏఐ హబ్ రికార్డ్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ హబ్ చరిత్ర సృష్టించిందన్నారు. ఏకంగా 15 బిలియన్లను పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా…
Read more...
Read more...
పెట్టుబడి ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన…
Read more...
Read more...
ఖర్గే సారథ్యంలో సీఎం, మంత్రుల భేటీ
పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు సారథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్…
Read more...
Read more...
33 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎస్ ఆదేశాల మేరకు గురువారం రూ. 5.80 కోట్లు మంజూరు…
Read more...
Read more...
ఛత్రపతి శివాజీ మహారాజ్ బాటలో అజిత్ పవార్ నడిచారు
తన భర్త, దివంగత మరాఠా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ బాటలో నడిచారని అన్నారు భార్య, ఉప ముఖ్యమం్తరి సునేత్ర పవార్. గురువారం ఛత్రపతి జయంతి సందర్బంగా శివనేరి కోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె…
Read more...
Read more...
ఎంకే స్టాలిన్ కేసును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడు సీఎం , డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తనపై అన్నాడీఎంకే దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పును భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం రిజర్వ్ చేసింది. ఇదిలా ఉండగా 2011లో ఎంకే…
Read more...
Read more...