Breaking
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
- టి20 వరల్డ్ కప్ ఆ ఇద్దరికి అంకితం
- మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం
- భారత దేశానికి గర్వ కారణం సంజు శాంసన్
- అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్
- చరిత్రను తిరగ రాసిన టీం ఇండియా
- జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
- టీం ఇండియా టి20 వరల్డ్ కప్ విజేత
- చెలరేగిన బ్యాటర్లు ఇండియా భారీ స్కోర్
- అద్భుతంగా బమృకున్ – ఉద్ – దౌలా చెరువు
Browsing Category
Breaking
ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్
ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సోమవారం సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు,…
Read more...
Read more...
బహుళ సౌకర్య కేంద్రాలుగా సహకార సంఘాలు
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2021 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో (PACS) 2017 సంఘాలు 62.34 కోట్ల రూపాయల వ్యయంతో వ-PACS గా మార్పు చెందాయన్నారు. ఇవి డిజిటల్ విధానంలో రోజు వారీ లావాదేవీలను…
Read more...
Read more...
సత్తా చాటిన భారత్ తేలి పోయిన పాకిస్తాన్
కోట్లాది మంది ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన కీలకమైన దాయాదుల పోరులో చిట్ట చివరకు భారత కుర్రాళ్లు సత్తా చుట్టారు. సూర్య భాయ్ కెప్టెన్సీలో విజయ పరంపర కొనసాగిస్తూనే ఉంది టీమిండియా. ఐసీసీ టి20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో వరుసగా భారత…
Read more...
Read more...
దాయాదుల పోరులో ‘దాదా’ ఎవరో ..?
అసలైన పోరాటానికి వేదిక కానుంది శ్రీలంక దేశ రాజధాని కొలంబో నగరం. ఇప్పటికే కోట్లాది మంది దాయాదుల మధ్య జరిగే కీలకమైన మ్యాచ్ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. తటస్థ వేదికగా దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ పై…
Read more...
Read more...
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ
మాస్ మహారాజా రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి కీ రోల్స్ పోషించిన చిత్రం భర్త మహాశయులుకు విజ్ఞప్తి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి. కానీ…
Read more...
Read more...
జనసేన పార్టీ సభ్యత్వానికి పవన్ రూ. 2 కోట్లు విరాళం
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన ప్రకటన చేశారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా తన…
Read more...
Read more...
భక్త జన సందోహం భోగితేరు ఊరేగింపు ఉత్సవం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం 6…
Read more...
Read more...
వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్ర బడ్జెట్
ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు. ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఉండడం పట్ల ధన్యవాదాలు…
Read more...
Read more...
రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా ఆర్థిక బడ్జెట్
ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-2027 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన ఆర్థిక బడ్జెట్ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన…
Read more...
Read more...
ఏపీ రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ షర్మిల
ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ పై స్పందించారు. కొత్త సీసాలో పాత సారా సామెతను తలపించిందని అన్నారు. అంతా ఊహా జనితంగా, అభూత కల్పనలతో…
Read more...
Read more...