Browsing Category

Breaking

నేటి విద్యార్థులు రేప‌టి ప్ర‌జా ప్ర‌తినిధులు : స్పీక‌ర్

నేటి విద్యార్థులే రేప‌టి నాయ‌కులు కావాల‌ని అన్నారు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉత్సాహంగా సాగాయి. సభా కార్యక్రమాల సందర్భంగా స్పీకర్ ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. సభకు విచ్చేసిన ఎంపీలు సీఎం రమేష్,…
Read more...

సంజు సామ్సన్ ఒక క్లాస్ ప్లేయర్ : సూర్య కుమార్

భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. యావ‌త్ ప్ర‌పంచం ఈనెల 15న ఆదివారం శ్రీ‌లంక‌లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ దాయాదుల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. ఈ సంద‌ర్బంగా పాకిస్తాన్ తో…
Read more...

శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యాన్ని అభివృద్ది చేస్తాం

భక్తుల కోరిక మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు కచ్చితంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటాన‌ని అన్నారు. శివరాత్రికి రెండు…
Read more...

టెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్ష‌ల మందికి ఉపాధి

ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు నూతన టెక్స్ టైల్స్ పాలసీని…
Read more...

స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌టాక్షం

శ్రీ‌నివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. టీటీడీ ఆధ్వ‌ర్యంలో భ‌క్త బాంధ‌వులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘ‌నంగా ఏర్పాట్లు చేసింది. ఉత్స‌వాల‌లో భాగంగా ఆ దేవ దేవుడు, శ్రీ…
Read more...

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భంజ‌నం

తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించింది. మొత్తం 116 మున్సిపాలిటీలలో ఏకంగా కాంగ్రెస్ 90 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. వ్యూహాలు ఫ‌లించాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ…
Read more...

మ‌హా శివ రాత్రి కోసం శ్రీ‌శైలంలో భారీ భ‌ద్ర‌త‌

మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా శ్రీ‌శైలం భ‌క్త భాంధ‌వుల‌తో నిండి పోతోంది. ప్ర‌తి రోజూ వేలాది మంది త‌ర‌లి వ‌స్తున్నారు తండోప తండాలుగా . ఇప్ప‌టికే రాష్ట్ర స‌ర్కార్, ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయినా చెదురు…
Read more...

రూ. 1 ల‌క్ష కోట్ల‌తో ఉద్యాన హ‌బ్ గా రాయ‌ల‌సీమ‌

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రూ. 1 లక్ష కోట్ల‌తో రాయ‌ల‌సీమ‌ను ఉద్యాన హ‌బ్ గా మారుస్తామ‌ని అన్నారు. శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో సీఎం ప్ర‌సంగించారు. రూ.30 వేల కోట్ల మేర ప్రభుత్వ నిధులు, రూ.70 వేల కోట్లు ప్రైవేటు…
Read more...

స‌చ్చిదానంద స‌ర‌స్వ‌తి బ్ర‌హ్మైక్యం జ‌గ‌న్ రెడ్డి సంతాపం

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తుని తపోవనం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు బ్రహ్మైక్యం చెందడంపై స్పందించారు. ఆయ‌న లేక పోవ‌డం ప‌ట్ల సంతాపం తెలిపారు. ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్న‌ట్లు…
Read more...

సాగ‌ర‌మాల‌ ద్వారా హార్బర్ల ఆధునీకరణ : అచ్చెన్నాయుడు

ప్ర‌ధానమంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న‌, సాగరమాల వంటి కేంద్ర పథకాల సహకారంతో రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని వ్యవసాయ, మ‌త్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో…
Read more...