Breaking
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
- టి20 వరల్డ్ కప్ ఆ ఇద్దరికి అంకితం
- మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం
- భారత దేశానికి గర్వ కారణం సంజు శాంసన్
- అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్
- చరిత్రను తిరగ రాసిన టీం ఇండియా
- జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
- టీం ఇండియా టి20 వరల్డ్ కప్ విజేత
Browsing Category
Breaking
యూనిఫాం సివిల్ కోడ్ కు ఏకాభిప్రాయం అవసరం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి యూనిఫాం సివిల్ కోడ్ గురించి ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి ఏకాభిప్రాయంతో యూనిఫాం సివిల్ కోడ్ ను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎట్టి…
Read more...
Read more...
కాంగ్రెస్ నేతల దాడులపై దాసోజు శ్రవణ్ ఫైర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్ జరగాల్సిన రాష్ట్రంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాచరిక పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరగబోయే…
Read more...
Read more...
అభిషేక్ శర్మపై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐసీసీ టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ భారత్ అమెరికాతో ఆడింది. ముందుగా ఆడిన టీమిండియా 9 వికెట్లు…
Read more...
Read more...
అంగరంగ వైభోగం ధ్వజారోహణం
తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివ నామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధ మూర్తి, శ్రీ కామాక్షి…
Read more...
Read more...
వెంగమాంబ సన్నిధిలో ఈవో రవిచంద్ర
టిటిడి ఈవో ఎం. రవిచంద్ర, మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు ఈవో, అనంతరం భక్తులతో నేరుగా మమేకమై అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిమాణం,…
Read more...
Read more...
గోదావరి జలాలు రాకుండా అడ్డుకున్న కేసీఆర్
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. తన పదేళ్ల పదవీ కాలంలో తెలంగాణను దోచుకున్నాడని ఆరోపించారు. తెలంగాణ పేరు చెప్పి ఆనాడు జగన్ రెడ్డికి అనుకూలంగా…
Read more...
Read more...
రూ. 85 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
హైడ్రా దూకుడు పెంచింది. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడుతోంది. ఇందులో భాగంగా రూ. 85 కోట్ల విలువ చేసే 7 వేల గజాల స్థలాన్ని ఆక్రమణల నుంచి రక్షించింది. ప్రాణ వాయువును అందించే పార్కు కోసం దీనిని కేటాయించారు.…
Read more...
Read more...
పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటన
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) యోగేష్ పైతాన్కర్ శనివారం సమీక్షించారు. ఢిల్లీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల సమీక్ష , పరిశీలనకు వచ్చిన ఆయన తొలుత పీ పీ ఏ చీఫ్ ఇంజనీర్ ఎం . రమేష్…
Read more...
Read more...
ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చిన మోదీ సర్కార్
మోదీ సర్కార్ నిర్వాకంపై , అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ రోజు శనివారం తిరుపతి జిల్లాలో సాగింది.…
Read more...
Read more...
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు,…
Read more...
Read more...