Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
ఏపీలో మరో 15 ఏళ్ల పాటు కూటమి సర్కార్ కొనసాగాలి
రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని అన్నారు. ఇదే ఐక్యత ఇకపైనా కొనసాగాలని, అప్పుడే…
Read more...
Read more...
పవన్ కళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ
ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలను కలుసుకున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఛాంబర్ కు స్వయంగా వెళ్లారు. కొంత సేపు ఈ ఇద్దరూ కీలక అంశాలపై చర్చించారు. ఇరువురి మధ్య తాజా రాజకీయ…
Read more...
Read more...
సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతుల కల్పన
ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్లు తమ పనితీరు మార్చుకోవాలని సూచించారు. కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.…
Read more...
Read more...
చంద్రబాబూ దైవ ద్రోహం చేస్తే ఎలా..?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై. వయసుకు తగ్గట్టు మాట్లాడక పోవడం దారుణమన్నారు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం మరిచి పోయి మాట్లాడుతుండడం పట్ల తీవ్ర అభ్యంతరం…
Read more...
Read more...
అన్నదాతలకు పేపర్లెస్ సేవలు : అచ్చెన్నాయుడు
ఏపీ విద్యా శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వేగవంతమైన, పారదర్శకమైన, పేపర్లెస్ సేవలు అందించాలనే ఉద్దేశంతో సర్కార్ మన మిత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా మన మిత్ర…
Read more...
Read more...
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలతో సీఎం భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన ముందుగా కేంద్ర నీటి జల శక్తి శాఖా మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు చేయాలని కోరారు.…
Read more...
Read more...
పల్లె పండుగ కోసం రూ. 8,200 కోట్లు ఖర్చు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు విడతలుగా పల్లె పండుగను నిర్వహించడం జరిగిందని చెప్పారు. తొలి విడత పల్లె పండుగ కింద రూ. 2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద రూ. 5,700…
Read more...
Read more...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఇవాళ సచివాలయంలో కీలక మంత్రివర్గం సమావేశం నిర్వహించారు. తన అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీలో పలు ప్రధాన అంశాలపై చర్చించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
Read more...
Read more...
గత పాలకుల నిర్వాకం వల్ల ఏపీపై వడ్డీల భారం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత పాలకులు చేసిన అప్పుల కారణంగా 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నాం అని ఆవేదన చెందారు. ఏపీ క్రెడిట్ రేటింగ్ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాల రీషెడ్యూలు చేస్తున్నాం అన్నారు. 2019-24 మధ్య ఆర్ధిక…
Read more...
Read more...
ప్రభావిత ప్రాంతాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్
ఏపీలో చోటు చేసుకున్న బర్డ్ ఫ్లూ పై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన…
Read more...
Read more...