Breaking
- MLC Janga Krishna Murthy: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు !
- YS Jagan Mohan Reddy: దేశం ఆశ్చర్యపోయేలా మన విజయం ఉండబోతుంది – సీఎం జగన్
- Telangana Vice Chancellors: కొత్త వీసీల నియామకాలకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు !
- Prabir Purkayastha: ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం !
- Mumbai Hoarding Collapse: ముంబయి హోర్డింగ్ కూలిన ఘటనలో 16కు చేరిన మృతుల సంఖ్య !
- Mukesh Kumar Meena: ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు – సీఈవో ముకేశ్కుమార్ మీనా
- Election Commission of India: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం ! సీఎస్, డీజీపీకి సమన్లు !
- Telangana Formation Day: కెనడాలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు !
- Priyanka Gandhi Vadra: అమిత్ షాకు ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్ !
- Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య !
Browsing Category
NEWS
NEWS
Chandrababu : స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం జగన్ సెక్యూరిటీ సిబ్బంది పార్టీ పై పిర్యాదు చేసిన బాబు
Chandrababu : సీఎం జగన్ రెడ్డి భద్రతతో ఎన్నికల నియమావళి తుంగలో తొక్కింది. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్రూమ్లో సీఎం భద్రతా సిబ్బంది పార్టీ ఏర్పాటు చేశారు.
Read more...
Read more...
Purandeswari BJP : కార్యకర్తల కృషితో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమంటున్న పురందేశ్వరి
Purandeswari : కార్యకర్తలే పార్టీకి పెద్ద బలం అని ఏపీ బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయం తెలిపారు.
Read more...
Read more...
Mukesh Kumar Meena: ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు – సీఈవో ముకేశ్కుమార్ మీనా
Mukesh Kumar Meena: 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనా తెలిపారు.
Read more...
Read more...
Election Commission of India: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం ! సీఎస్, డీజీపీకి సమన్లు !
Election Commission of India: ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం.. సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలను ఆదేశించింది.
Read more...
Read more...
Telangana Formation Day: కెనడాలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు !
Telangana Formation Day: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి ఈ ఏడాది జూన్ కి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కెనడాలోని టోరంటోలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
Read more...
Read more...
Priyanka Gandhi Vadra: అమిత్ షాకు ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్ !
Priyanka Gandhi Vadra: థాయ్లాండ్ లో పర్యటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాకం గాంధీ వాద్రా ఘాటుగా విమర్శించారు.
Read more...
Read more...
Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య !
Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది.
Read more...
Read more...
EC : ఏపీలో ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ తగ్గిందంటున్న ఈసీ
EC : ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సీఈవో ముఖేష్ కుమార్ విలేకరుల సమావేశంలో కీలక విషయాలను ప్రకటించారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఏపీకి ఈ సంవత్సరం ఓటింగ్ శాతం అత్యధికంగా ఉంది.
Read more...
Read more...
Nara Lokesh : లోకేష్ రెడ్ బుక్ కేసు విచారణలో మరో కీలక అప్డేట్
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ కేసులో బుధవారం ఏపీ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నారా లోకేష్ను అరెస్ట్ చేయాలంటూ ఏపీ సీఐడీ చేసిన దరఖాస్తుపై ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది.
Read more...
Read more...
Amit Shah : 400 సీట్లకు పైగా గెలిపొందడమే లక్ష్యంగా పోరాటం
Amit Shah : లోక్ సభ ఎన్నికల్లో 270 సీట్లు గెలిచామని ప్రధాని మోదీ ఇప్పటికే చెప్పగలరని హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్లోని బంగావ్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ 400 సీట్లకు పైగా గెలుపే లక్ష్యంగా ఈ…
Read more...
Read more...