Breaking
- BJP Leaders: తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు – కేంద్రమంత్రి కిషన్రెడ్డి
- Madhu Yashki Goud: ఎమ్మెల్సీ కవితపై మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
- KCR: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ ? అందుకేనా తేదీ మార్పు ?
- Lord Jagannath: జగన్నాథుడి రథానికి సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు
- Sharmishta Panoli: శర్మిష్ఠ పనోలీని విడుదల చేయండి – ప్రధాని మోదీకి డచ్ ఎంపీ రిక్వెస్ట్
- Essay Competition: ఆపరేషన్ సిందూర్ పై ‘వ్యాసరచన’ పోటీ
- Brahmaputra Floods: ఈశాన్య రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు ! ‘డేంజర్’ లెవల్ లో బ్రహ్మపుత్ర !
- Minister Nara Lokesh: వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహంపై మంత్రి లోకేశ్ ఆగ్రహం
- AP Government: ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Vizianagaram MRO: సిక్కిం వరదల్లో చిక్కుకున్న విజయనగరం ఎమ్మార్వో కుటుంబం

Browsing Category
Agriculture
Agriculture
India Bans Wheat : గోధుమల ఎగుమతులపై భారత్ నిషేధం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్ తక్షణమే గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది.
నిన్న జారీ చేసిన నోటిఫికేషన్ లో లేదా అంతకు ముందు…
Read more...
Read more...
YS Jagan : ప్రకృతి వ్యవసాయంపై ఫోకస్ పెట్టాలి
పురుగు మందులు లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందన్నారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి.
అందుకే తాము అధికారంలోకి వచ్చాక నేచరుల్ ఫార్మింగ్ ను ప్రోత్సహిస్తూ వస్తున్నామని చెప్పారు. దేశంలో…
Read more...
Read more...
Allola Divya Reddy : ఆవును జాతీయ సంపదగా గుర్తించండి
ఆవులను జాతీయ సంపదగా గుర్తించాలని కోరారు క్లిమామ్ ఫౌండర్ అల్లోల దివ్యా రెడ్డి. ఆమె భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రమణ దంపతులకు క్లిమామ్ సంస్థ…
Read more...
Read more...
Narendra singh Tomar : ఎన్నికలయ్యాక ఎంఎస్పీపై కమిటీ
రైతులు తాము పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
ఈ అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం…
Read more...
Read more...
#LeafyVegetables : ఆకు కూరల తో అదనపు ఆదాయం
వంటంతా పూర్తయ్యాక గానీ కొత్తి మీర, పుదీన జోలికి మాత్రం వెళ్లరు. అటు ఆరోగ్య పరంగా ఇటు రుచి పరంగా ఈ ఆకు కూరలు పనికి వస్తాయి. వీటిని పండించేందుకు తక్కువ ఖర్చు అవుతుంది. పొలంలోనే కాదు ఇంటి పంటగా కూడా వీటిని పండించ వచ్చు. ఎలాంటి…
Read more...
Read more...
#Farmer : బీమాతో రైతు కుటుంబాలకు ధీమా
Farmer : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతన్నలు అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. నీళ్లు లేక, కరెంటు రాక, ప్రకృతి సహకరించక, రైతులు పిట్టల్లా రాలిపోయారు. గత ప్రభుత్వాలు, పార్టీలు మొసలి కన్నీళ్లు కారుస్తూ, ఉప దంపుడు మాటలు రైతులను కన్నీళ్లు…
Read more...
Read more...
#SubhashPalekar : సేంద్రీయ పితామహుడు సుభాష్ పాలేకర్
ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కేవలం ఈ మట్టిని కాపాడు కోవాలని ప్రజలను చైతన్యవంతం చేస్తున్న సేంద్రీయ పితామహుడు సుభాష్ పాలేకర్. ప్రకృతిని ఆయన ప్రేమిస్తాడు. పచ్చదనం అంటే పడి చస్తాడు. పంటలను ఎదగనీయండి. వాటికి ప్రాణం ఉందంటారు.…
Read more...
Read more...
#OurFood : బాల్ రెడ్డి అసాధారణ విజయం అన్నదాతలకు ఆదర్శం
ఎవరన్నారు వ్యవసాయం దండుగ అని..అది పండుగ అంటూ చేసి చూపించాడు..బాల్రెడ్డి. పొలం నుంచి పంటల్ని వంట గదిలోకి వచ్చేలా చేశాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు తన వ్యాపారాన్ని విస్తరించేలా చేశాడు. కళ్ల ముందు జరిగిన…
Read more...
Read more...