Bandi Sanjay : ప్రజాహిత యాత్రలో గందరగోళం…ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Bandi Sanjay : బీజేపీ నేత బండి సంజయ్ చేస్తున్న ప్రజాహిత యాత్రలో ఉత్కంఠ నెలకొంది. ప్రజాహిత యాత్ర సిద్దిపేటకు చేరుకోగానే కాంగ్రెస్ శ్రేణులు, భారతీయ జనతా పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.
Read more...
Read more...